Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు 20% వేతనాల పెంపు.. పదోన్నతులపై కూడా కీలక నిర్ణయం! Kerala Update: కేరళ రాష్ట్రానికి కొత్త పేరు.. కేంద్రం ఆమోదం! Mission Vatsalya: ఏపీలో "మిషన్ వాత్సల్య" పథకం... వారికి నెలకు ₹1750 ఆర్థిక సాయం! Cabinet: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు! ఆ ఏడు కీలకం... Chandrababu Naidu: హెరిటేజ్ పై తప్పుడు ఆరోపణలు...! ఆధారాలు ఉంటే చూపాలని సీఎం సవాల్! University Professors: ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం...! ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచాల్సిందే...! AP Pensions: పింఛన్ దారులకు అలర్ట్... పంపిణీ విధానంపై సర్కార్ కొత్త గైడ్‌లైన్స్..!! Jail Reforms: జైళ్లు ఇక సంస్కరణా నిలయాలు.. ఖైదీల మార్పు కోసం మంత్రి అనిత కొత్త ప్లాన్! Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! రేవంత్ సర్కారు కీలక నిర్ణయం! Social Media Ban: వారికి సోషల్ మీడియా బ్యాన్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు 20% వేతనాల పెంపు.. పదోన్నతులపై కూడా కీలక నిర్ణయం! Kerala Update: కేరళ రాష్ట్రానికి కొత్త పేరు.. కేంద్రం ఆమోదం! Mission Vatsalya: ఏపీలో "మిషన్ వాత్సల్య" పథకం... వారికి నెలకు ₹1750 ఆర్థిక సాయం! Cabinet: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు! ఆ ఏడు కీలకం... Chandrababu Naidu: హెరిటేజ్ పై తప్పుడు ఆరోపణలు...! ఆధారాలు ఉంటే చూపాలని సీఎం సవాల్! University Professors: ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం...! ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచాల్సిందే...! AP Pensions: పింఛన్ దారులకు అలర్ట్... పంపిణీ విధానంపై సర్కార్ కొత్త గైడ్‌లైన్స్..!! Jail Reforms: జైళ్లు ఇక సంస్కరణా నిలయాలు.. ఖైదీల మార్పు కోసం మంత్రి అనిత కొత్త ప్లాన్! Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! రేవంత్ సర్కారు కీలక నిర్ణయం! Social Media Ban: వారికి సోషల్ మీడియా బ్యాన్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Crop Loss: ఏపీలో కరువు కాటుకు 37 మండలాలు బలి..! మూడు జిల్లాల్లో పంటల నష్టపరిస్థితి తీవ్రం..!

 ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌ రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. తగినంత వర్షపాతం లేకపోవడంతో పంటలు ఎండిపోయి విస్తారమైన భూములు పాడుబడ్డాయి. ఈ నేపథ్యం

Published : 2025-11-01 15:57:00
RTGS Centers: ఏపీలో విపత్తు నిర్వహణలో కొత్త అధ్యాయం..! ప్రతి జిల్లాలో RTGS కమాండ్‌ సెంటర్లు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌ రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. తగినంత వర్షపాతం లేకపోవడంతో పంటలు ఎండిపోయి విస్తారమైన భూములు పాడుబడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా సమీక్ష అనంతరం మూడు జిల్లాల్లో 37 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా ప్రకటించింది. శ్రీసత్యసాయి, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో పంట నష్టాలు అధికంగా నమోదవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ మండలాల్లో పరిస్థితులను అంచనా వేసేందుకు అధికారులు ఇప్పటికే ఫీల్డ్‌ స్థాయిలో పరిశీలనలు నిర్వహించినట్లు తెలిపింది.

Chrome: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హై రిస్క్ అలర్ట్..! వ్యక్తిగత డేటా దొంగిలించే ప్రమాదం..!

శ్రీసత్యసాయి జిల్లా అత్యధికంగా కరువు బారిన పడింది. మొత్తం 25 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొనగా, వీటిలో 12 మండలాలను తీవ్రమైన కరవు ప్రాంతాలుగా గుర్తించారు. హిందూపురం, మడకశిర, ముదిగుబ్బ, అగలి, ఆమడగూరు, రామగిరి, గాండ్లపెంట, ఎన్‌పీకుంట, ఓడీచెరువు, రోళ్ల, తలుపుల, తనకల్‌ మండలాల్లో తీవ్ర కరవు ఉందని ప్రభుత్వం పేర్కొంది. అలాగే బత్తపల్లి, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, లేపాక్షి, గుదిబండ వంటి మండలాల్లో మధ్యస్థ కరవు పరిస్థితులు ఉన్నాయని వివరించింది. ఈ ప్రాంతాల్లో రైతులు విత్తిన పంటలు వర్షాభావంతో ఎండిపోవడం వల్ల భారీ నష్టం వాటిల్లిందని అంచనా.

కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు దిగ్భ్రాంతి! గాయపడిన వారికి మెరుగైన వైద్యం ఆదేశం!

అదే విధంగా, అన్నమయ్య జిల్లాలో తొమ్మిది మండలాలు — కురబలకోట, మదనపల్లె, నిమ్మనపల్లె, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, వీరబల్లె, రామసముద్రం, వాల్మీకిపురం — మధ్యస్థ కరవు మండలాలుగా గుర్తించారు. అలాగే ప్రకాశం జిల్లాలోని కొండపి, పొన్నలూరు, జరుగుమల్లి మండలాలు కూడా కరవు ప్రభావిత మండలాలుగా ప్రకటించబడ్డాయి. ప్రభుత్వం పేర్కొన్న ఈ ప్రాంతాల్లో వర్షపాతం సాధారణ స్థాయికంటే చాలా తక్కువగా ఉండటమే కరవు ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు. పశువుల ఆహారం కొరత, తాగునీటి సమస్యలు కూడా ఈ ప్రాంతాల్లో పెరుగుతున్నాయి.

Arcelor Mittal Plant: ఏపీలో అతిపెద్ద ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ ప్లాంట్! రూ.1.5 లక్షల కోట్లతో.. అక్కడే ఫిక్స్!

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను గుర్తించి త్వరలో రిలీఫ్‌ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. కరవు మండలాల గుర్తింపు అనంతరం ఇన్‌పుట్‌ సబ్సిడీలు, బోర్లు, తాగునీటి ట్యాంకర్లు, పశువుల ఆహారం పంపిణీ వంటి చర్యలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి. మరోవైపు, పంట బీమా, రైతు భరోసా వంటి పథకాల కింద రైతులకు సహాయం అందించేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి కరువు తీవ్రత కొంత మేర తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం సమయానికి స్పందిస్తే రైతులకు ఉపశమనం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..భూముల యాజమాన్య హక్కులను స్పష్టంగా నిర్ధారించడానికి ఆ పథకాన్ని వేగవంతంగా చేసిన కూటమి ప్రభుత్వం!!
TTD: డిగ్రీ చదివినవారికి టీటీడీ బంపరాఫర్..! మరో మహోన్నత కార్యక్రమం..!
Bihar election: బీహార్ వస్తే చంపేస్తాం రేసుగుర్రం విలన్ కు వార్నింగ్ ఇస్తున్న గోరఖ్‌పూర్ నివాసి!!
Penugonda Renamed: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పెనుగొండకు కొత్త పేరు!
Dog Breeds Banned: ఈ 6 ప్రమాదకర కుక్కల జాతులపై యజమానులందరికీ కొత్త ఆంక్షలు.. మీ ఇంట్లో ఉంటే జాగ్రత్త సుమీ!!
Jio Hotstar: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్! రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్!

Spotlight

Read More →