AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు!

Mahanadu 2026: టీడీపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం! మహానాడు ఏర్పాట్లపై దృష్టి..

Mahanadu 2026: మంగలగరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. మంత్రి నారా లోకేష్ అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమై, పలు ముఖ్య అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు మరికొందరు కీలక నేతలు హాజరయ్యారు.

Published : 2026-04-14 21:08:00

మహానాడు నిర్వహణపై చర్చ, స్థలంపై తుది నిర్ణయం..

పార్టీ కమిటీలపై కీలక నిర్ణయాలు, రాజకీయ వ్యూహాలపై దృష్టి..

మంగలగరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కీలక సమావేశం జరిగింది. మంత్రి నారా లోకేష్ అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమై, పలు ముఖ్య అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు మరికొందరు కీలక నేతలు హాజరయ్యారు.

మే నెలలో జరగనున్న మహానాడు నిర్వహణపై ప్రధానంగా చర్చ జరిగింది. మహానాడు కోసం రెండు ప్రదేశాలను టీడీపీ హైకమాండ్ పరిశీలిస్తోంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం, విజయనగరం జిల్లా నెల్లిమర్ల ప్రాంతాలను పరిశీలనలో ఉంచారు.

ఈ రెండు ప్రాంతాల్లో అనుకూలమైన స్థలాలను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర అద్యక్షులు పల్లా శ్రీనివాస రావు కు లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17న మహానాడు నిర్వహణ స్థలంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

మహానాడు ముందు టీడీపీ రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ, పోలిట్ బ్యూరో సభ్యులను ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పోలిట్ బ్యూరోలో కీలక మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

మండల స్థాయి నాయకులకు కూడా పోలిట్ బ్యూరోలో చోటు కల్పించే దిశగా పార్టీ ఆలోచన చేస్తున్నట్లు చర్చల్లో వెల్లడైంది. దీంతో పార్టీ నిర్మాణంలో కొత్త మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజా రాజకీయ పరిణామాలపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. భవిష్యత్ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరింత బలమైన వ్యూహాలు సిద్ధం చేయాలని నిర్ణయించారు.

ఈ సమావేశం టీడీపీ భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేసేలా సాగింది. పార్టీని బలోపేతం చేయడం, మహానాడు విజయవంతం చేయడం లక్ష్యంగా నేతలు ముందుకు సాగుతున్నారు.

Spotlight

Read More →