TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ! Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Karate Kalyani: ఆకివీడులో రగిలిన ఉద్రిక్తత.. రామాలయ నిర్మాణంపై పట్టు.. హిందూ సంఘాల నేతల అరెస్ట్.. TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ! Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Karate Kalyani: ఆకివీడులో రగిలిన ఉద్రిక్తత.. రామాలయ నిర్మాణంపై పట్టు.. హిందూ సంఘాల నేతల అరెస్ట్..

TTD: డిగ్రీ చదివినవారికి టీటీడీ బంపరాఫర్..! మరో మహోన్నత కార్యక్రమం..!

 తిరుమల శ్రీ‌వారి సేవను మరింత బలోపేతం చేయడానికి తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కా

Published : 2025-11-01 12:50:00
Bihar election: బీహార్ వస్తే చంపేస్తాం రేసుగుర్రం విలన్ కు వార్నింగ్ ఇస్తున్న గోరఖ్‌పూర్ నివాసి!!

తిరుమల శ్రీ‌వారి సేవను మరింత బలోపేతం చేయడానికి తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అధ్యక్షతన స‌మీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం తదితర అధికారులు పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించాలంటే శ్రీవారి సేవకులకు సమగ్ర శిక్షణ ఇవ్వడం అత్యవసరమని ఈవో సూచించారు. ఇందుకోసం ఐఐఎం, రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖ నిపుణుల సాయంతో నవంబర్‌లో ఆడియో, వీడియో విజువల్స్‌, ట్రైనింగ్ మెటీరియల్ తయారు చేయాలని ఆదేశించారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం కాగా, ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న గ్రూప్ సూపర్వైజర్లు, ట్రైనర్లకు డిసెంబర్, జనవరి నెలల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

Penugonda Renamed: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పెనుగొండకు కొత్త పేరు!

ఈ శిక్షణలో "శ్రీవారి వైభవం, తిరుమల సమాచారం, మన సనాతన ధర్మం, విలువలు, మేనేజ్మెంట్‌, లీడర్‌షిప్‌, సేవతత్పరత" వంటి అంశాలపై ప్రాముఖ్యతనిస్తూ బోధన చేయనున్నారు. తిరుపతి, తిరుమలలోని టీటీడీ ఆధ్వర్యంలోని అశ్వినీ, ఆయుర్వేద, స్విమ్స్‌, బర్డ్‌, చిన్నపిల్లల ఆసుపత్రుల్లో "శ్రీవారి వైద్య సేవ" పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వైద్య సేవా సెల్‌ ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు. అదేవిధంగా ఎస్వీ గోసంరక్షణశాలలో సేవకులు గోసేవ చేయడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో ఉన్న టీటీడీ ఆలయాల్లో కూడా తొలి విడతగా శ్రీవారి సేవ ప్రారంభించి, తర్వాత మిగతా ఆలయాలకు విస్తరించనున్నారు.

Dog Breeds Banned: ఈ 6 ప్రమాదకర కుక్కల జాతులపై యజమానులందరికీ కొత్త ఆంక్షలు.. మీ ఇంట్లో ఉంటే జాగ్రత్త సుమీ!!

ఇక తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో ఆయుధపూజ ఘనంగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ పద్మావతి, శ్రీ వేంకటేశ్వరుని చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నప్రసాదాల తయారీలో ఉపయోగించే పరికరాలు, యంత్రాలకు కూడా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ పాల్గొని అన్నప్రసాద సిబ్బందిని సన్మానించారు. ఆయన మాట్లాడుతూ, 1985లో ప్రారంభమైన నిత్యాన్నదాన పథకం 1994లో ట్రస్టుగా మారి ప్రస్తుతం రూ.2300 కోట్ల నిధులతో కొనసాగుతోందని తెలిపారు. గత ఆరు నెలల్లో రూ.180 కోట్లు విరాళాలు అందినట్లు చెప్పారు. భక్తులందరికీ నాణ్యమైన అన్నప్రసాదం అందించడంలో సిబ్బంది కృషిని ఆయన ప్రశంసించారు.

Jio Hotstar: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్! రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్!

తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో నిత్యాన్నదానం ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఈవో వెల్లడించారు. అదేవిధంగా శ్రీవాణి ట్రస్టు ద్వారా ధర్మప్రచారంలో భాగంగా 5,000 ఆలయాల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న స్థలాల ఆధారంగా రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షలుగా మూడు రకాల బడ్జెట్‌ కేటాయించి, సగటున ఒక్క ఆలయానికి రూ.15 లక్షల అంచనాతో రూ.750 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో మొదటి విడతగా రూ.187 కోట్లు విడుదల చేయనున్నామని టీటీడీ తెలిపింది. ఈ నిర్ణయాలన్నీ భక్తి సేవ, ధర్మప్రచారం, సేవా విస్తరణ దిశగా టీటీడీ తీసుకున్న ముఖ్యమైన అడుగులుగా నిలుస్తున్నాయి.

Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..!
ప్రబోధిని ఏకాదశి.. ఈరోజు ఇలా చేస్తే కోటి రెట్ల పుణ్యం!
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు! ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!
Tyre Safety: కారు టైర్లలో దాగి ఉన్న స్పీడ్ సీక్రెట్..! తెలియకపోతే భారీ నష్టం..!
Bank News: నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా 12 రోజులు బ్యాంకులు సెలవులు!!
AI Dangers: ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 విషయాలు AIని అడగొద్దు..! వెరీ రిస్కీ.. నిపుణుల హెచ్చరిక!

Spotlight

Read More →