AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే.. AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

Hero Group: ఏపీలో 4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ..! గ్రీన్ పవర్ రంగంలో ఏపీకి నూతన దిశ..!

2025-11-13 19:33:00
BSNL బంపర్ ఆఫర్! ఇంకో రెండు రోజులే ఛాన్స్! 1 రూపాయికే రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. 30 రోజుల వ్యాలిడిటీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునరుత్పాదక విద్యుత్ రంగంలో మరో కీలక మైలురాయిని అందుకుంది. 4 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల రూపకల్పనకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ.15 వేల కోట్ల భారీ వ్యయంతో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఈ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలసి ప్రాజెక్ట్ వివరాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఈడీబీ (ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్) మరియు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థల మధ్య ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

UIDAI Alert: ఆధార్ సెంటర్లపై హ్యాకర్ల కన్ను..! రాత్రివేళల్లో లాగిన్ ప్రయత్నాలు కలవరపెడుతున్నాయి..!

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పునరుత్పాదక విద్యుత్ రంగం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యమైందని అన్నారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అనువైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్, హైబ్రీడ్ సొల్యూషన్స్ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థను కోరారు. అదనంగా, డెడికేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ పార్క్ ఏర్పాటుకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాజెక్టులు అమలు అయితే రాష్ట్రానికి భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడతాయని సీఎం పేర్కొన్నారు.

RCB: RCB షాక్ నిర్ణయం ఇక చిన్నస్వామిలో మ్యాచులు... పుణేకి వెళ్తున్న RCB.. కారణం ఇదే!

ఇదే సమయంలో, రామాయపట్నం పోర్టు ప్రాంతం పరిశ్రమల కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాంతంలో రూ.300 కోట్ల వ్యయంతో ఆధునిక ఫర్నిచర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి స్వీడన్‌కు చెందిన జూల్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ఫౌండర్ సీఈఓ టామ్ ఓలాండర్ ముఖ్యమంత్రిని కలసి ప్రాజెక్ట్ వివరాలు తెలియజేశారు. నార్వే, స్వీడన్ దేశాల నుంచి దిగుమతి చేసే దుంగలతో తలుపులు, కిటికీలు, ప్రీ-ఫాబ్రికేటెడ్ ఇళ్ల వంటి ఉత్పత్తులు తయారు చేయనున్నట్లు వెల్లడించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రామాయపట్నం పోర్టు సమీపంలో 500 ఎకరాల విస్తీర్ణంలో ఫర్నిచర్ క్లస్టర్ సిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల‌ని సూచించారు.

AP Govt: స్త్రీ శక్తి పథకంపై మరో గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..! మూడు నెలల బకాయిల క్లియర్..!

మరోవైపు, రాష్ట్రంలో ఆటబొమ్మల పరిశ్రమ అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ దిశగా ప్రముఖ పాల్స్ ప్లష్ టాయ్స్ సంస్థ అధ్యక్షుడు అజయ్ సిన్హా ముఖ్యమంత్రిని కలిసి అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద టాయ్ పార్క్ ఏర్పాటుపై చర్చించారు. చైనా తరహాలో ఆటబొమ్మల తయారీకి సంబంధించిన ఎకోసిస్టమ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేయాలనే ఆసక్తి వ్యక్తం చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ స్థానిక మహిళలకు ఉపాధి కల్పించే విధంగా ఉత్పత్తి యూనిట్లను రూపకల్పన చేయాలని సూచించారు. అమరావతి సహా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ పలు ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక, పునరుత్పాదక విద్యుత్ మరియు తయారీ రంగాల్లో కొత్త యుగానికి నడిపించే దిశగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Battle of Palnati: కోడి పందెం నుంచి యుద్ధం వరకు.. చిట్టిమల్లు నల్లమల్ల పోటీతో చెలరేగిన రగడ.. పల్నాటి యుద్ధానికి!
Delhi Blast: పేలుడు కేసులో పేరు.. ఇప్పుడు న్యాక్ నోటీసులు..! ఆ యూనివర్సిటీ ఇరుకులో..!
Government relief: బీపీఎస్ గడువు పొడిగింపు.. ఆ గృహ యజమానులకు ప్రభుత్వం ఊరట!
Mega Deals: ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ బృందం భేటీ..! సెమీకండక్టర్లు నుంచి ఈవీ బ్యాటరీల దాకా..!
Cold wave: తెలంగాణలో చలి అలజడి.. రాబోయే 5 రోజుల్లో... ఏపీలో కొత్త అల్పపీడనం!
End 43 days: అమెరికాలో 43 రోజుల ప్రభుత్వ షట్‌డౌన్‌కు ముగింపు.. ట్రంప్ సంతకం చేసిన కీలక బిల్లు!

Spotlight

Read More →