తేదీ 13-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 13 డిసెంబర్ 2025 (శనివారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ గుణపాటి దీపక్ రెడ్డి గారు (సీడప్ చైర్మన్)