సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల! టైప్ 2 డయాబెటిస్ - బరువు తగ్గడానికి కూడా.. Car Sales: ధర తగ్గిన తర్వాత ఈ కార్లకు ఫుల్ డిమాండ్... పోటీపడి మరీ కొనేస్తున్నారు! టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ SUVల వివరాలు! H1B Visa ఫీజు పెంపు వ్యవహారంలో అనూహ్య పరిణామం.. కోర్టుకెక్కిన 20 రాష్ట్రాలు - ఆందోళనలో కార్పొరేట్లు! Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..! సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల! టైప్ 2 డయాబెటిస్ - బరువు తగ్గడానికి కూడా.. Car Sales: ధర తగ్గిన తర్వాత ఈ కార్లకు ఫుల్ డిమాండ్... పోటీపడి మరీ కొనేస్తున్నారు! టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ SUVల వివరాలు! H1B Visa ఫీజు పెంపు వ్యవహారంలో అనూహ్య పరిణామం.. కోర్టుకెక్కిన 20 రాష్ట్రాలు - ఆందోళనలో కార్పొరేట్లు! Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..!

Aadhaar Update: ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు…! ఇంటికే UIDAI సేవలు!

2025-12-13 11:05:00
Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల..

ఈ రోజుల్లో ఆధార్ కార్డు ప్రతి భారతీయుడి జీవితంలో తప్పనిసరి పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా, రేషన్, పెన్షన్ వంటి సేవలు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి అయింది. అయితే వృద్ధులు, మంచానికే పరిమితమైన అనారోగ్య బాధితులు, దివ్యాంగులు ఆధార్ కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ‘ఇంటి వద్దే ఆధార్ సేవలు’ అందించే విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆధార్ అప్‌డేట్ కోసం ఇబ్బంది పడుతున్న వేలాది మందికి ఇది పెద్ద ఊరటగా మారనుంది.

Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే! పూర్తి షెడ్యూల్!

ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఈ సేవ ఎంత ఉపయోగకరమో చూపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు మంచానికే పరిమితమై ఉండగా, ఆమె వేలిముద్రలను అప్‌డేట్ చేసేందుకు UIDAI సిబ్బంది నేరుగా ఆమె ఇంటికే వెళ్లి సేవలు అందించారు. అలాగే విజయవాడలో మతిస్థిమితం లేని ఓ యువకుడి ఆధార్ అప్‌డేట్ కోసం కూడా అధికారులు ఇంటికే వెళ్లి ప్రక్రియను పూర్తి చేశారు. ఇలాంటి ఉదాహరణలు ‘ఇంటి వద్ద ఆధార్’ సేవ ఎంత అవసరమో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సమాజంలోని బలహీన వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న మానవతా దృక్పథానికి ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Gold Rates: రోజురోజుకు పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. కొనుగోలుదారులకు షాక్!

ఈ ‘ఇంటి వద్ద ఆధార్’ సేవలు అందరికీ కాకుండా, ప్రత్యేకంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికే పరిమితం చేస్తారు. ఇందులో వృద్ధులు, మంచానికే పరిమితమైన వ్యక్తులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దివ్యాంగులు అర్హులు. ఆధార్ కేంద్రానికి వెళ్లడం అసాధ్యమైన పరిస్థితుల్లో ఉన్నవారే ఈ సేవలను పొందగలరు. దీనివల్ల నిజంగా అవసరం ఉన్నవారికే సేవలు అందేలా UIDAI మార్గదర్శకాలు రూపొందించింది. ఈ విధానం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు.

GOAT Tour India: కలకత్తా నుండి ఢిల్లీ వరకు మెస్సీ పూర్తి షెడ్యూల్.. మెస్సీ హైదరాబాద్ ల్యాండింగ్ టైమ్ ఫిక్స్..!!

ఇంటి వద్దే ఆధార్ సేవలు పొందాలంటే ముందుగా కుటుంబ సభ్యులు సంబంధిత ప్రాంతీయ UIDAI కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. వ్యక్తి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వయసు, ఆధార్ అప్‌డేట్ అవసరం ఎందుకు అనే వివరాలతో ఒక లేఖ సమర్పించాలి. దీనికి తోడు ఆ వ్యక్తి ఫోటో, వైద్యులు జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్, మరో గుర్తింపు కార్డు జిరాక్స్‌ను జతచేయాలి. ఈ డాక్యుమెంట్లను UIDAI సిబ్బంది పరిశీలించిన తర్వాత సుమారు 7 రోజుల్లో ఇంటికే వచ్చి ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ సేవకు దూరంతో సంబంధం లేకుండా సుమారు రూ.700 వరకు ఫీజు వసూలు చేస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రీవనంలో ఉన్న UIDAI ప్రాంతీయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Flight: విమానాల రద్దుకు పరిష్కారం…! ఇండిగో రూ.500 కోట్ల పరిహారం ప్రకటింపు!
Traffic Challans: ట్రాఫిక్ నిబంధనలపై కేంద్రం కఠిన నిర్ణయం! చలానాలు కట్టకపోతే వాహనం సీజ్!
GI Tag: శ్రీకాకుళానికి చారిత్రక గౌరవం! పొందూరు ఖద్దరుకు GI ట్యాగ్!
AP Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త! జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి!
US-China Relations: విభేదాలు మాటల్లోనే… కానీ చైనాకు అవసరం అయితే అమెరికానే భరోసా!
Sports City: ఏపీలో స్పోర్ట్స్ సిటీకి గ్రీన్ సిగ్నల్! 28 ఎకరాలు కేటాయింపు.. ఆ జిల్లా దశ తిరిగినట్లే!

Spotlight

Read More →