ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ మాజీ మంత్రి రోజా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై పెడుతున్న కేసుల నుంచి తప్పించుకునేందుకే రోజా వైసీపీని వీడి సేఫ్ జోన్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే మాజీ సీఎం జగన్కు బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే రోజా బీజేపీ పెద్దలను సంప్రదించారని సమాచారం.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నామినేటెడ్ పోస్ట్ విడుదల! హజ్ కమిటీ చైర్మన్గా ఆయన నియామకం! రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!
బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!
వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!
కేంద్రమంత్రికి అభినందనలు తెలిపిన సీఎం! తెలుగువారికి, దేశానికి గర్వకారణమని వెల్లడి..
ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగు నేత! గ్లోబల్ లీడర్గా ఆయన ఎంపిక!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: