తేదీ 23-10-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 23 అక్టోబర్ 2025 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.కంభంపాటి రామ్మోహన్ రావు గారు
(సెంట్రల్ జనరల్ సెక్రటరీ - నేషనల్ పొలిటికల్ అఫైర్స్)