తేదీ 27-09-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదికషెడ్యూల్ తేదీ : 27 సెప్టెంబరు 2025 (శనివారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. శ్రీ కిడారి శ్రావణ్ గారు (ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్) 2. శ్రీ వెంకట శివుడు యాదవ్ గారు (ఏపీ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్)