తేదీ 13-10-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్ . తేదీ: 13 అక్టోబర్ 2025 (సోమవారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. పేరబత్తుల రాజశేఖర్ గారు (MLC) 2. పెద్దిరాజు కొల్లు గారు (ఏపీ ఫిషర్మన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్)