ఇసిఐఎల్‌లో భారీగా ఉద్యోగాలు – పరీక్షలు లేకుండా నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక!

ఇజ్రాయెల్–హమాస్ మధ్య నెలల తరబడి కొనసాగిన ఘర్షణలకు చివరిరోజు తెరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా యుద్ధం ముగిసిందని అధికారికంగా ప్రకటించారు. ఆయన ఈ నిర్ణయాన్ని చారిత్రక సమయం గా పేర్కొంటూ పశ్చిమాసియాలో శాంతి స్థిరత్వం తిరిగి నెలకొనేందుకు ఆశాభావం వ్యక్తం చేశారు.

Praja Vedika: నేడు (13/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఈ యుద్ధం ముగిసింది. ఇది కొత్త ఆరంభం. యూదులు, ముస్లింలు, అరబ్బులు ఒకే వేదికపై నిలబడ్డారు ఇది ప్రపంచానికి శాంతి సందేశం అని ట్రంప్ స్పష్టం చేశారు.

Development Leader: అభివృద్ధి సారథిగా చంద్రబాబు! 15 ఏళ్ల పాలన విశ్లేషణ!

ఈ ఒప్పందం ప్రకారం హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడం దానికి ప్రతిగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ ప్రక్రియ నేటి నుంచే  ప్రారంభమవుతుందని తెలిపారు

AP Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! ఈ పంటలు సాగు చేస్తే రూ.30వేల నుంచి రూ.2.70 లక్షలు ఇస్తారట!

ట్రంప్ పేర్కొన్నట్లుగా ఇరు పక్షాలు ఇప్పుడు శాంతి మార్గంలో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో తీవ్ర నష్టం సంభవించిందని, ఈ ఒప్పందం అక్కడి ప్రజలకు ఊరటనిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

H-1B వీసాలకు భారీ షాక్..! ట్రంప్ నిర్ణయం భారత్ ఐటీ రంగం గందరగోళంలో..!

ట్రంప్ ముందుగా ఇజ్రాయెల్‌కి చేరుకుని పార్లమెంటులో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బందీల కుటుంబాలను కలుసుకుని వారికి భరోసా ఇవ్వనున్నారు. అనంతరం ఆయన ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌ ‌నగరంలో జరుగుతున్న శాంతి శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.

ఆ ప్రాంతంలో ఇంధన ధరల్లో భారీ వ్యత్యాసం – పెట్రోల్‌పై రూ.9, డీజిల్‌పై రూ.7 తేడా!

ఈ సదస్సులో ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంపై అధికారిక సంతకాలు జరుగనున్నాయి. ఈ చారిత్రక కార్యక్రమానికి 20 దేశాల నాయకులు, అంతర్జాతీయ ప్రముఖులుహాజరుకానున్నారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసీ ఆతిథ్యం వహిస్తున్నారు.

Tirumala Darshanam: తిరుమల భక్తులకు.. ఈ నెల 25 న అపురూప దర్శనం!

భారతదేశానికి కూడా ఆహ్వానం అందగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థానంలో కేంద్ర మంత్రి కేవీ సింగ్ భారత ప్రతినిధిగా పాల్గొననున్నారు.

Pelican Valley: ఏపీలో యువతకు ఉద్యోగాల పండుగ! రూ.250 కోట్ల పెట్టుబడితో పెలికాన్ వ్యాలీ ఐటీ పార్క్!

ట్రంప్ చొరవతో కుదిరిన ఈ ఒప్పందం పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు కొత్త దశగా మారవచ్చని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నాళ్లుగానో యుద్ధం భారంతో అలసిపోయిన గాజా ప్రజలకు ఈ ఒప్పందం నూతన శాంతి ప్రారంభం గా భావిస్తున్నారు

చారిత్రక ఒప్పందానికి సిద్ధం.. అక్టోబర్ 14న ఏపీలో కీలక డీల్ కుదరబోతోంది - చంద్రబాబు సంచలన ప్రకటన!
CRDA Office: అమరావతిలో కొత్త CRDA భవనం! సీఎం చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం!