ఇజ్రాయెల్–హమాస్ మధ్య శాంతి ఒప్పందం… భారతదేశం నుంచి హాజరైన వారు ఎవరంటే ?

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలోని అధికారిక కార్యాలయంలో గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్ తో ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని చేసుకోబోతున్నారు. ఈ ఒప్పందాన్ని ఆయన తన రాజకీయ జీవితంలో ప్రత్యేక ఘట్టంగా అని తెలిపారు.

CRDA Office: అమరావతిలో కొత్త CRDA భవనం! సీఎం చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం!

సీఎం చంద్రబాబు ఈ ఒప్పందం ద్వారా 2029 నాటికి విశాఖపట్నంలో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణం పూర్తి కానుందని ఇది విశాఖను డేటా హబ్ గా మార్చబోతోంది. అంతేకాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో కూడా విశాఖ కొత్త రూపాన్ని పొందబోతోంది వివరించారు.

ఇసిఐఎల్‌లో భారీగా ఉద్యోగాలు – పరీక్షలు లేకుండా నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక!

గత ప్రభుత్వాల వల్ల రాష్ట్రం కొన్ని చోట్ల దెబ్బతిన్న పరిస్థితిలో ఉండగా ఇప్పుడు పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయని. ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించడం రాష్ట్రంలో పెద్ద పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకోవడం లక్ష్యం. గూగుల్ వంటి పెద్ద సంస్థలు ఇప్పుడే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Development Leader: అభివృద్ధి సారథిగా చంద్రబాబు! 15 ఏళ్ల పాలన విశ్లేషణ!

అయితే పెట్టుబడులు వస్తున్నప్పటికీ, కొంతమంది వ్యతిరేకులు లేదా బెదిరింపులు చూపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. నవంబరులో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని తెలిపారు.

AP Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! ఈ పంటలు సాగు చేస్తే రూ.30వేల నుంచి రూ.2.70 లక్షలు ఇస్తారట!

పార్టీ విషయాలపై మాట్లాడుతూ సీనియర్లకు తగిన గౌరవం ఇవ్వడం మరియుయువ నాయకులను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. యువతకు రాజకీయ శిక్షణ ఇవ్వడానికి పార్టీ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటవుతుందని తెలిపారు.

Praja Vedika: నేడు (13/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

విశాఖలో ఈ డేటా సెంటర్ నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త ఉద్యోగాలు పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

H-1B వీసాలకు భారీ షాక్..! ట్రంప్ నిర్ణయం భారత్ ఐటీ రంగం గందరగోళంలో..!

ఇలాంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి మాత్రమే కాక, యువతకు కొత్త రంగాల్లో అవకాశాలు తెస్తాయని, చంద్రబాబు ప్రభుత్వం పునరుద్ధరణ పెట్టుబడులు, యువత శిక్షణ, సాంకేతిక అభివృద్ధి వంటి రంగాల్లో కేంద్రీకృతమై పనిచేస్తోందని తెలిపారు

ఆ ప్రాంతంలో ఇంధన ధరల్లో భారీ వ్యత్యాసం – పెట్రోల్‌పై రూ.9, డీజిల్‌పై రూ.7 తేడా!
Tirumala Darshanam: తిరుమల భక్తులకు.. ఈ నెల 25 న అపురూప దర్శనం!
Pelican Valley: ఏపీలో యువతకు ఉద్యోగాల పండుగ! రూ.250 కోట్ల పెట్టుబడితో పెలికాన్ వ్యాలీ ఐటీ పార్క్!