Credit card: క్రెడిట్ కార్డులు అనవసరం అయితే రద్దు చేయడం సురక్షితమేనా? స్కోర్‌పై పరిణామాలు ఏమిటి?

సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలనుకునే యువతకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. చిత్తూరు జిల్లాలోని మేరా యువ భారత్‌ (MY Bharat) కార్యాలయం వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు ద్వారా యువత సేవ చేస్తూనే నెలకు స్టైపెండ్ రూపంలో పారితోషికం పొందవచ్చు.

Motorola 5G Edge: మార్కెట్లో దుమ్ము రేపుతున్న మోటోరోలో! 200MP కెమెరా... పవర్ ఫుల్ ఫీచర్స్!

ఈ పోస్టులకు కనీస అర్హత పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థుల వయస్సు 18 నుండి 29 సంవత్సరాల మధ్య ఉండాలి. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. మొత్తం 20 వాలంటీర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల యువత ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 15, 2025. ఎంపికైన వారికి నెలకు ₹5,000 వరకు స్టైపెండ్ అందుతుంది. వాలంటీర్‌షిప్ కాలం ఒక సంవత్సరం ఉంటుంది.

AI Hub Telangana : AI హబ్ ఏర్పాటు కోసం అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు.. రేవంత్!

దరఖాస్తులు స్వీకరించిన తరువాత, చిత్తూరు మేరా యువ భారత్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. మెరిట్, వ్యక్తిత్వం, సామాజిక అవగాహన వంటి అంశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Old phone : పాత ఫోనే కదా అని అమ్ముతున్నారా అయితే తస్మా జాగ్రత్త.. చిక్కుల్లో పడ్డట్లే!

ఎంపికైన వాలంటీర్లు తమ పరిధిలోని రెండు మండలాలు కలిపి బాధ్యతలు తీసుకుంటారు. యువజన, మహిళా సంఘాలతో కలిసి వారు ఆరోగ్యం, పచ్చదనం, పరిశుభ్రత, అక్షరాస్యత, మహిళా సాధికారత వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సి ఉంటుంది. సమాజ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

Glass Break: మదురై-చెన్నై రూట్‌లో భయంకర ఘటన! పగిలిన విమానం అద్దం... 76 మందికి!

ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా యువజన అధికారి ప్రదీప్‌ కుమార్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే ఉత్సాహం ఉన్న యువతకు ఇది అద్భుతమైన వేదిక. ఈ కార్యక్రమం ద్వారా వారు సామాజిక బాధ్యత నేర్చుకుంటూనే ఆర్థిక ప్రోత్సాహం కూడా పొందగలరు. 

Mississippi Shooting: అమెరికాలోని మిసిసిపీలో భయంకర కాల్పులు! 4 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు!
Cement Leases: సిమెంట్ దిగ్గజాలకు ఏపీ సర్కార్ షాక్..! ఆ లీజులు రద్దు దిశగా అడుగులు..!
NTR Health Scheme: ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్‌..! బకాయిల చెల్లింపులపై నెట్‌వర్క్ ఆస్పత్రుల ఆందోళన..!
Papikondalu: వరదల తర్వాత తిరిగి ప్రారంభమైన బోటు యాత్ర..! గోదావరి తీరంలో పర్యాటకుల సందడి..!
రక్షణ, వాణిజ్యం, సాంకేతిక భాగస్వామ్యంపై.... అమెరికా రాయబారి కీలక చర్చలు!! !!