India Pak Cricket: రేపు పాక్తో సెమీఫైనల్.. భారత్ ఆడుతుందా!

రష్యా తీర ప్రాంతంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. భారీ భూకంపం అనంతరం సునామీ వచ్చే ప్రమాదం ఉందన్న ఊహాగానాలు రేగాయి. అయితే ఈ నేపథ్యంలో భారతదేశానికి ఎలాంటి సునామీ ముప్పు లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ప్రకారం, భారత సముద్ర భూభాగాలపై భూకంప ప్రభావం ఏ మాత్రం లేదని తెలిపింది.

TTD: ఇకపై టికెట్ తీసుకున్న రోజునే తిరుమల శ్రీవారి దర్శనం.... TTD తాజా మార్పు!

INCOIS వాతావరణశాఖ, సముద్ర శాస్త్ర నిపుణుల సూచనలతో దేశ వ్యాప్తంగా అలెర్ట్ వ్యవస్థలను పనిచేసేలా చేస్తోంది. తాజా భూకంపానికి సంబంధించి భారత్‌లో ఎలాంటి అలర్ట్ అవసరం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

SomiReddy Comments: జగన్ కు ఆ అర్హత ఉందా? కాకాణి పాపాలు రెండు రోజుల్లో బయటపెడతా!

ఇదే సమయంలో, అమెరికాలో ఉన్న భారతీయుల కోసం ఇండియన్ (Indian) కాన్సులేట్ జనరల్ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా యూఎస్ తీర ప్రాంతాల సమీపంలో నివసించే భారతీయులు తాత్కాలికంగా అలాంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారుల సూచనలను పాటించాలని, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో భారత కాన్సులేట్‌ను సంప్రదించాలని సూచించింది.

Rains: అరేబియా సముద్రంలో ఆవర్తనం... జులై 31న అల్పపీడనంగా మారే సూచనలు!
School Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు! ఎందుకో తెలుసా?
NISAR Launch: నైసార్ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైన జీఎస్ఎల్‌వీ-ఎఫ్16! మరికొద్ది సేపట్లో...
ప్రపంచంలో అత్యధిక దీవులు కలిగిన దేశం ఏది? మీకు తెలుసా?
Atchannaidu: జగన్ హయాంలో రైతులకు ద్రోహం... ఉచిత బీమాతో కూటమి ప్రభుత్వం... అచ్చెన్నాయుడు!
సుప్రీంకోర్టులో సీబీసీఐడీ మాజీ చీఫ్ బెయిల్ రద్దు కేసు.... విచారణ రేపటికి వాయిదా!
Trains cancelled: తిరుపతికి వెళ్లే పలు రైళ్లు రద్దు! దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన!