Fire accident: పంజాబ్‌లో ఘోర ప్రమాదం..! పేలిన గ్యాస్ ట్యాంకర్.. క్షణాల్లోనే ఎగిసిపడ్డ మంటలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీ సంస్థకు కడప జిల్లాలో భారీ స్థాయిలో భూములు కేటాయించింది. ఈ కేటాయింపులు తాజాగా జరిగినవి కావు. ఇప్పటికే 2016లోనే ధోడియం, వడ్డిరాల గ్రామాల్లో 250 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్ కోసం సుమారు 1200 ఎకరాలు కేటాయించారు. 2019లో ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యి వినియోగంలోకి వచ్చింది.

Major: మేజరైన యువతి కోరుకున్న వ్యక్తితో జీవించొచ్చు.. హైకోర్టు కీలక తీర్పు!

అయితే ఇప్పటివరకు భూ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయలేదు. తాజాగా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకొని రెవెన్యూ శాఖ ద్వారా జీఓలు విడుదల చేసింది. ఈ భూమిని 33 సంవత్సరాల లీజుపై అదానీ సంస్థకు ఇచ్చింది. లీజు ఫీజు మాత్రం 2019 నాటి మార్కెట్‌ విలువ ఆధారంగానే నిర్ణయించింది. ప్రతి ఐదేళ్లకోసారి 10 శాతం లీజు ఫీజు పెంచాలని కూడా ఉత్తర్వుల్లో స్పష్టతనిచ్చింది.

Liquor New Brands: ఏపీలో ఆ మద్యం బ్రాండ్లకు బ్రేక్! సీఎం కీలక నిర్ణయం.. ధరలు మార్పు, ఇక నుంచి ఇలా!

ధోడియం ప్రాంతంలో ఎకరా విలువను ₹3 లక్షలుగా, వడ్డిరాలలో ఎకరా విలువను ₹6.25 లక్షలుగా ఖరారు చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై భూకేటాయింపు ప్రక్రియకు అధికారిక ముగింపు లభించింది.

IADWS: భారత ఆకాశానికి కొత్త రక్షణ కవచం..! ఐఏడీడబ్ల్యూఎస్ తొలి ప్రయోగం ఘనవిజయం!
Indian products: భారత ఉత్పత్తులు నచ్చకపోతే కొనకండి.. జైశంకర్ స్పష్టం!
RTC Offer: శ్రీవారి భక్తులకు ఆర్టీసీ బంపరాఫర్! టికెట్ ధరల్లో భారీ రాయితీలు! ఈ రూట్లలో మాత్రమే!
Cyber Fraud: ట్రాఫిక్ చలానా పేరిట సైబర్ మోసం..! మొబైల్ యాప్‌తో రూ.1.36లక్షల్లో..!
Chandrababu Meeting: ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. రెండు సార్లు మాత్రమే ఛాన్స్.. ఆపై! 35 మంది ఎమ్మెల్యేలను..
Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టు.. జలకళతో నిండిన మహాద్భుతం.. రైతులకు, ప్రజలకు భరోసా!
Husband killed: చిన్న తగాదాలు పెద్ద విషాదం.. చంపి ముక్కలుగా నరికిన భర్త!