Major: మేజరైన యువతి కోరుకున్న వ్యక్తితో జీవించొచ్చు.. హైకోర్టు కీలక తీర్పు!

పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హోషియార్‌పూర్ జిల్లాలోని మండియాలా వద్ద ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్‌ ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఢీ కొట్టిన వెంటనే ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. 

Liquor New Brands: ఏపీలో ఆ మద్యం బ్రాండ్లకు బ్రేక్! సీఎం కీలక నిర్ణయం.. ధరలు మార్పు, ఇక నుంచి ఇలా!

మంటలు ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు మృతిచెందడంతో ప్రాణనష్టం ఏడుకి పెరిగింది. మరో 15 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

IADWS: భారత ఆకాశానికి కొత్త రక్షణ కవచం..! ఐఏడీడబ్ల్యూఎస్ తొలి ప్రయోగం ఘనవిజయం!

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. 

Indian products: భారత ఉత్పత్తులు నచ్చకపోతే కొనకండి.. జైశంకర్ స్పష్టం!

ఈ ప్రమాదంపై డిప్యూటీ కమిషనర్ ఆషికా జైన్ స్పందిస్తూ.. సమాచారం అందిన వెంటనే అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయని తెలిపారు. బాధిత కుటుంబాలకు పంజాబ్ మంత్రి రవ్‌జోత్ సింగ్ పరామర్శ చేసి, ప్రభుత్వం సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.

RTC Offer: శ్రీవారి భక్తులకు ఆర్టీసీ బంపరాఫర్! టికెట్ ధరల్లో భారీ రాయితీలు! ఈ రూట్లలో మాత్రమే!
Cyber Fraud: ట్రాఫిక్ చలానా పేరిట సైబర్ మోసం..! మొబైల్ యాప్‌తో రూ.1.36లక్షల్లో..!
Chandrababu Meeting: ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. రెండు సార్లు మాత్రమే ఛాన్స్.. ఆపై! 35 మంది ఎమ్మెల్యేలను..
Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టు.. జలకళతో నిండిన మహాద్భుతం.. రైతులకు, ప్రజలకు భరోసా!
Husband killed: చిన్న తగాదాలు పెద్ద విషాదం.. చంపి ముక్కలుగా నరికిన భర్త!
Gold Rates Hike: పసిడి ప్రియులకు షాక్ ! రాత్రికి రాత్రే పెరిగిన బంగారం ధరలు! కారణం ఇదే!