Viveka Murder Case: SPతో భేటీ అయిన సునీత దంపతులు! నన్ను సంతకం పెట్టమన్నారు, నేను తిరస్కరించా..

దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వచ్చే సెప్టెంబర్ 1 (September) నుండి జీతాల పెంపు అమల్లోకి రానుందని కంపెనీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు ఇమెయిల్ ద్వారా సమాచారం అందించింది.

Vadapalli: వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

ఈ జీతాల పెంపు ముఖ్యంగా మిడ్ లెవల్ మరియు జూనియర్ లెవల్ ఉద్యోగులకే వర్తిస్తుంది. మొత్తం ఉద్యోగుల్లో సుమారు 80 శాతం మందికి ఈ సాలరీ హైక్ వర్తించనుందని సమాచారం. ఇది వేలాది మంది ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా మారబోతుంది.

AP Pensions: అదిరిపోయే గుడ్ న్యూస్.. వారికి 50ఏళ్లకే పెన్షన్ ప్రకటించిన సీఎం! అర్హతలు ఇవే..!

గమనించదగిన విషయం ఏమిటంటే… కొద్ది రోజుల క్రితమే కంపెనీ సుమారు 12,000 మందిని తొలగించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం తక్కువ స్థాయి ఉద్యోగులకు జీతం పెంపు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

supreme-court: జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. బలమైన ఆధారాలు ధర్మాసనం!

ఇకపై సెప్టెంబర్ నుండి కొత్తగా పెరిగిన జీతంతో ఉద్యోగులు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇది తక్కువ స్థాయి ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచేందుకు కంపెనీ తీసుకున్న పాజిటివ్ అడుగుగా భావించవచ్చు. ఉద్యోగుల నైతిక బలాన్ని పెంచేందుకు TCS చేసిన ఈ ప్రకటనకు ఉద్యోగుల నుంచి మంచి స్పందన వస్తోంది.

Sangeetha Comments: వీడియో కాదు.. ఫోటోతోనే అన్ని పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టిన నటి సంగీత! భార్యభర్తల మధుర క్షణాలతో...
Political Controversy: నీటి బాటిళ్లతో నాయకుల హల్‌చల్.. కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్ తో దాడి చేసిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే!
Boda kakarakaya: శరీర రోగనిరోధక శక్తిని పెంచే బోడ కాకరకాయ.. షుగర్ కంట్రోల్ చేసుకోవాలా!
హిందూ దేవాలయం కోసం రెండు బౌద్ధ మత దేశాల పోరాటం! ఎక్కడ అంటే..
HDFC Bank: మోసపూరిత మెసేజ్‌లు వస్తే వెంటనే రిపోర్ట్ చేయండి.. HDFC!
TDP vs YCP: పులివెందులలో పొలిటికల్ హీట్.. ఇరు పార్టీల నేతలపై 4 కేసులు!