తేదీ 21-08-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 21 ఆగస్టు 2025 (గురువారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. శ్రీ రావి వెంకటేశ్వరరావు గారు (ఏపీ స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్). 2. శ్రీ నరసింహ యాదవ్ గారు (ఆంధ్రప్రదేశ్ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్)