Tirumala: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌…! క్యుఆర్‌ కోడ్స్‌తో అసలు విషయం చెప్పేయొచ్చు!

ఈ రోజు బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. ఇప్పటికే పసిడి ధరలు లక్ష రూపాయలను దాటి సామాన్య ప్రజలకు అందని స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.110 పెరిగి రూ.1,00,150కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.91,800గా నమోదైంది.

Unemployed Youth: ఏపీలో యువతకు అద్భుతమైన ఛాన్స్! రూ.లక్ష నుంచి రూ.50 లక్షలు ఇస్తారు... వెంటనే దరఖాస్తు చేస్కోండి!

మరోవైపు వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా కేజీకి రూ.1,26,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇదే రేంజ్‌లో ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధరలు ఇలాగే పెరుగుతుండడంతో సాధారణ వినియోగదారులు కొనుగోలు విషయంలో వెనుకంజ వేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో బంగారం కొనుగోలుదారులకు ఇది ఆర్థికంగా భారంగా మారిన పరిస్థితి.

UIDAI కొత్త ప్రాజెక్ట్.. ఇక స్కూళ్లలోనే ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.. కోట్లాది పిల్లల కోసం!
Gaza: ఆహార పంపిణీ కేంద్రం వద్ద కాల్పులు..! గాజాలో 90 మందికి పైగా మృత్యువాత!
AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త! పంట వేయకముందే... ఎకరాకు రూ.84 చెల్లిస్తే రూ.42 వేలు, హెక్టారుకు రూ.1.05 లక్షలు!
Six marriages: పబ్ సింగర్ బాగోతం బయటకు… ఏడేళ్లలో ఆరు పెళ్లిళ్లు!
Thalliki Vandanam Program: తల్లులకు గుడ్ న్యూస్.. ఆ విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం! డబ్బులు జమ.. చెక్ చేసుకోండి!
Donakonda: క్షిపణి కేంద్రానికి దొనకొండలో ఆరా… త్వరలో పూర్తి స్పష్టత!
Consecutive holidays: పాఠశాలలకు సెలవుల పండుగ… మూడు రోజులు క్లాసులుండవు... ఎందుకో తెలుసా!