Gmail Storage: మీ Gmail స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ స్మార్ట్ టిప్స్‌తో ఈజీగా ఇన్‌బాక్స్ క్లియర్ చేయండి!

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వరుసగా కలవడం కలకలం రేపుతోంది. ఆదివారం కొన్ని గంటల తేడాతో ఈ ఇద్దరూ రాష్ట్రపతితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా, ఈ భేటీల ఉద్దేశ్యంపై రాజకీయ వర్గాలు, సామాజిక మాధ్యమాల్లో ఉత్కంఠ మొదలైంది.

Free Bus: స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వం... మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి!

ఈ సమావేశాలు జమ్మూ కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న చర్చల నేపథ్యంలో జరుగుతున్నాయనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దయిన ఆరేళ్ల అనంతరంగా ఇలాంటి హైలెవల్ భేటీలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Medicines: 37 ఔషధాల ధరలు తగ్గింపు.. NPPA కీలక నిర్ణయం!

ఇటీవల బ్రిటన్, మాల్దీవుల పర్యటనల అనంతరం ప్రధాని మోదీ తొలిసారిగా రాష్ట్రపతిని కలవగా, కొద్ది గంటల తరువాత అమిత్ షా కూడా భేటీ అయ్యారు. ఆ వెంటనే హోంమంత్రి జమ్మూ కశ్మీర్ నాయకులను కలవడం మరింత ఆసక్తికరంగా మారింది.

New Flyover: వాహనదారులకు గుడ్‌న్యూస్! రూ.1090 కోట్లతో .. ఆ ప్రాంతంలో కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు!

కేంద్రం 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఇప్పుడు అదే తేదీకి రెండు రోజుల ముందు ఈ కీలక భేటీలు జరగడం రాజకీయంగా కీలక సంకేతాల్లా మారాయి.

Amaravathi: ఈసారి అమరావతికి సింగపూర్ సపోర్ట్ ఇదే..! మంత్రి కీలక ప్రకటన..!

ప్రత్యక్షంగా గడువు నిర్ణయించకపోయినా, రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పలుమార్లు హామీ ఇచ్చిన విషయాన్ని మరవలేం.

Upasana Konidela: మెగా కోడలికి కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం! ఏమిటంటే?
Ration Vehicles: జగన్ సర్కార్ రేషన్ డెలివరీ వాహనాలను ఇలా వాడేస్తున్నారు..! అద్భుతమైన ఐడియా..!
Parthasarathi: మేం చేసే సంక్షేమంతోనే జగన్ కు ఫ్రస్టేషన్... పార్థసారథి!
Power Star: పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడితే ముగ్ధులవుతాం.. అల్లు అరవింద్
Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..! పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు అంటే..!