ఆర్టీసీ ఉద్యోగులకు అలవెన్సులు నిలిపివేతపై ఆర్టీసీ ఉద్యోగ సంఘం ఎన్ఎంయూ ప్రభుత్వానికి లేఖ రాసింది. డ్యూటీ బేస్ట్ అలవెన్సులు పునరుద్ధరించాలని, నిలిపివేసిన డిపోల్లో తిరిగి అమలు చేయాలని ఎన్ఎంయూ డిమాండ్ చేసింది. అలవెన్సులు నిలిపివేయడం ఉద్యోగ వ్యతిరేక చర్యగా పేర్కొంటూ, పెండింగు సమస్యలను పరిష్కరించాలని కోరారు. సానుకూల నిర్ణయం రాకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఎన్ఎంయూ హెచ్చరించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!
ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!
జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?
వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: