LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Tirumala: తిరుమలలో సాధారణ రద్దీ.. దర్శనానికి 8 గంటల సమయం!

Tirumala: శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ ఈ రోజు సాధారణంగా కొనసాగుతోంది. ఆలయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఉచిత దర్శనం కోసం ప్రస్తుతం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

AndhraPravasi News Desk 1 min read
Tirumala: తిరుమలలో సాధారణ రద్దీ.. దర్శనానికి 8 గంటల సమయం!

ఉచిత దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లు లో భక్తులు..

సర్వదర్శనం భక్తులకు 08 గంటల సమయం..

తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ ఈ రోజు సాధారణంగా కొనసాగుతోంది. ఆలయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఉచిత దర్శనం కోసం ప్రస్తుతం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు సుమారు 8 గంటల సమయం పడుతోంది. రూ.300 శీఘ్ర దర్శనం టికెట్‌తో వచ్చే భక్తులు 2 నుంచి 3 గంటల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 3 నుంచి 4 గంటలలో దర్శనం లభిస్తోంది.

నిన్న ఒక్క రోజే స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 76,240గా నమోదు అయ్యింది. అదే రోజు 28,257 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా స్వామివారికి వచ్చిన ఆదాయం ₹3.44 కోట్లుగా అధికారులు వెల్లడించారు.

తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణలోనే ఉండగా, దర్శన ఏర్పాట్లు సజావుగా కొనసాగుతున్నాయి. భక్తులు సహనం పాటిస్తూ, ఆలయ నియమాలను అనుసరించాలని అధికారులు సూచిస్తున్నారు.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…