LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Tirumala: తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ! దర్శనానికి 8 గంటల సమయం!

Tirumala: శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండగా, తిరుమల క్షేత్రం భక్తి శ్రద్ధలతో కళకళలాడుతోంది.

AndhraPravasi News Desk 1 min read
Tirumala: తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ! దర్శనానికి 8 గంటల సమయం!

సర్వదర్శనం భక్తులకు 08 గంటల సమయం..

ఉచిత దర్శనం కోసం 11 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు..

తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండగా, తిరుమల క్షేత్రం భక్తి శ్రద్ధలతో కళకళలాడుతోంది.

ప్రస్తుతం ఉచిత సర్వదర్శనం కోసం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుండగా, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 3 నుంచి 4 గంటల వ్యవధిలో దర్శనం లభిస్తోంది.

టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, నిన్న ఒక్కరోజే 71,029 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే 31,184 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ఇక స్వామివారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా నమోదైంది. నిన్నటి రోజున హుండీ ద్వారా రూ.3.07 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ, భద్రతా చర్యలు వంటి అంశాల్లో టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…