Nara Lokesh: రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందో, లేదో త్వరలో - ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నారా లోకేష్ Minister Savita: బీసీ హాస్టళ్లు, గురుకులాల సిబ్బందికి మంత్రి సవిత ఆదేశం! కన్న బిడ్డల్లా హాస్టళ్ల విద్యార్థులను ఆదరించండి.. Kolusu Parthasarathy: బాపట్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి స్పెషల్ ఫోకస్.. AP Govt Jobs: వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపు..!! Upamaka Temple: ఉపమాకలో వైభవంగా వెంకన్న కళ్యాణం! స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి! Women Empowerment: అంగన్వాడీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్... వేసవి సెలవులు పెంపు.. 5G ఫోన్ల పంపిణీతో హైటెక్ సేవలు! Chandrababu: ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కోకో సిటీ ఏర్పాటు - సీఎం చంద్రబాబు ప్రకటన.!! Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వవైభవం - నారా లోకేష్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... SAPChairman: వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఉంటే బాగుండేది.. శాప్ చైర్మన్ రవి నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు....!! Nara Lokesh: రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందో, లేదో త్వరలో - ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నారా లోకేష్ Minister Savita: బీసీ హాస్టళ్లు, గురుకులాల సిబ్బందికి మంత్రి సవిత ఆదేశం! కన్న బిడ్డల్లా హాస్టళ్ల విద్యార్థులను ఆదరించండి.. Kolusu Parthasarathy: బాపట్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి స్పెషల్ ఫోకస్.. AP Govt Jobs: వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపు..!! Upamaka Temple: ఉపమాకలో వైభవంగా వెంకన్న కళ్యాణం! స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి! Women Empowerment: అంగన్వాడీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్... వేసవి సెలవులు పెంపు.. 5G ఫోన్ల పంపిణీతో హైటెక్ సేవలు! Chandrababu: ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కోకో సిటీ ఏర్పాటు - సీఎం చంద్రబాబు ప్రకటన.!! Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వవైభవం - నారా లోకేష్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... SAPChairman: వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఉంటే బాగుండేది.. శాప్ చైర్మన్ రవి నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు....!!

Payyavula Keshav: చైర్మన్ వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్.. ఆ ప్రకటన అబద్ధమెలా అవుతుంది?

Payyavula Keshav: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) వ్యవహారంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు. శాప్ ఛైర్మన్ చేసిన ప్రకటన అబద్ధమని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగాన్ని ఎండగడుతూనే, ప్రస్తుత ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి తీసుకుంటున్న పారదర్శక చర్యలను ఆయన సమర్థించారు.

Published : 2026-02-27 14:32:00

శాప్ మాజీల వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ నిప్పులు…

వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు…

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై తప్పుడు కూతలు కూస్తే సహించం…

Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. చైర్మన్ వైఖరిపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకెళ్లారు. సభ గౌరవం, నిబంధనల అమలుపై ఈ సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది.

మండలి చైర్మన్ ప్రకటనపై ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేయడంతో, మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే స్పందించారు. చైర్మన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సంబంధించిన రికార్డులను స్వయంగా తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. తాను సభలో ప్రస్తావించిన అంశాలు, చూపించిన ఆధారాలు నిజం కాదని చైర్మన్ ఎలా అంటారని పయ్యావుల ఈ సందర్భంగా ప్రశ్నించారు.

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడేటప్పుడు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ పనితీరు, ఉత్తర్వుల జారీపై ఉన్న నిబంధనలను పయ్యావుల కేశవ్ మరోసారి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు 'కేబినెట్ సెక్రటరీ' పేరుతో, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు 'చీఫ్ సెక్రటరీ' పేరుతో వెలువడతాయని ఆయన వివరించారు. అలాగే, అసెంబ్లీ లేదా మండలికి సంబంధించిన అధికారిక సమాచారం 'సెక్రటరీ జనరల్' పేరుతో జారీ అవుతుందని చెప్పారు.

మండలి కార్యాలయం నుంచి వెళ్ళిన ఏ లేఖ అయినా అది చైర్మన్ నిర్ణయంగానే పరిగణించాల్సి ఉంటుందని, దానికి చైర్మన్ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.
మండలి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించడం సరికాదని పయ్యావుల పేర్కొన్నారు. సభ గౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యత అని, దీనిపై తాను పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఇతర పనుల్లో ఉన్నందున, తాను తిరిగి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై అన్ని విషయాలను క్లియర్ చేస్తానని, పూర్తి వివరాలతో మాట్లాడతానని ఎమ్మెల్సీలకు హామీ ఇచ్చారు.

మండలి చైర్మన్  మంత్రి పయ్యావుల మధ్య మొదలైన ఈ లేఖల యుద్ధం  రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. సభలో నిబంధనల అమలుపై పయ్యావుల చేస్తున్న వాదనలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Spotlight

Read More →