LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Education

Vizianagaram: విజయనగరంలో పదో తరగతి టాపర్లకు ఘన సన్మానం! విద్యార్థుల్లో ఉత్సాహం!

Vizianagaram: విజయనగరంలో పదో తరగతి విద్యార్థుల విజయోత్సాహం నడుమ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే అదితి, ఎమ్మెల్సీలు హాజరై విద్యార్థులను అభినందించారు.

AndhraPravasi News Desk 1 min read
Vizianagaram: విజయనగరంలో పదో తరగతి టాపర్లకు ఘన సన్మానం! విద్యార్థుల్లో ఉత్సాహం!

పదో తరగతి విద్యార్థులకు అభినందన సభ..

కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే అదితి, ఎమ్మెల్సీలు..

విజయనగరం: విజయనగరంలో పదో తరగతి విద్యార్థుల విజయోత్సాహం నడుమ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎమ్మెల్సీలు హాజరై విద్యార్థులను అభినందించారు.

పరీక్షల్లో 590కి పైగా మార్కులు సాధించిన 68 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను నాయకులు ప్రత్యేకంగా సత్కరించారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. వారి విజయాలను కొనియాడుతూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత లక్ష్యాలు సాధించాలని ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల పెంపు, నాణ్యమైన బోధనపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.

విద్యా ఫలితాల ప్రచారంలో భాగంగా పత్రికలు, ఛానళ్లలో ప్రకటనలు ఇవ్వడం కూడా తమ ప్రభుత్వమే ప్రారంభించిందని తెలిపారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరిగిందన్నారు. విద్యారంగ అభివృద్ధికి నారా లోకేశ్ తీసుకుంటున్న చర్యలు ఫలితాల రూపంలో కనిపిస్తున్నాయని ఉత్తరాంధ్ర నేతలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

Be the first to react

More Coverage

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉక్కునగరంలో మూతపడిన 40 ఏళ్ల చారిత్రాత్మక "విశాఖ విమల విద్యాలయం"ను ఆంధ్…

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: విదేశాలకు వెళ్లకుండానే అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు శుభవ…