Inter Exams 2026: ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు! కొత్త నిబంధనలు... ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! School Holidays: విద్యార్థులకు పండగే పండగ..! మార్చి నెలలో స్కూళ్లకు సెలవులే సెలవులు..! EMagicBox: చిన్నారుల చదువులో సరికొత్త విప్లవం...! ఎన్సీఈఆర్టీ ఈ-మ్యాజిక్ బాక్స్ పూర్తి వివరాలివే..! Halfday Schools: ఏపీలో ఒంటి పూట బడులు షురూ! మార్చి 16 నుంచే... విద్యాశాఖ తాజా ఆదేశాలు! ISRO Internship: బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! ఇస్రోలో ఇంటర్న్‌షిప్ చేసే ఛాన్స్..! JEE Main: జేఈఈ మెయిన్ 2026 పేపర్-2 కీ విడుదల..! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి! AP RJC CET: ఏపీఆర్‌జేసీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల..! ఇంటర్‌లో ఉచిత విద్యకు సువర్ణావకాశం! Free Education: ఆర్టీఈ కోటా కింద ఫ్రీ అడ్మిషన్లు..! దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు, అర్హతలు ఇవే...! SSC Hall Tickets: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలెర్ట్...! హాల్ టికెట్లపై విద్యాశాఖ కీలక ప్రకటన..! AP Inter Exams: ఏపీ ఇంటర్ పరీక్షల్లో భారీ మార్పులు! విద్యార్థులకు కొత్త రూల్స్...! Inter Exams 2026: ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు! కొత్త నిబంధనలు... ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! School Holidays: విద్యార్థులకు పండగే పండగ..! మార్చి నెలలో స్కూళ్లకు సెలవులే సెలవులు..! EMagicBox: చిన్నారుల చదువులో సరికొత్త విప్లవం...! ఎన్సీఈఆర్టీ ఈ-మ్యాజిక్ బాక్స్ పూర్తి వివరాలివే..! Halfday Schools: ఏపీలో ఒంటి పూట బడులు షురూ! మార్చి 16 నుంచే... విద్యాశాఖ తాజా ఆదేశాలు! ISRO Internship: బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! ఇస్రోలో ఇంటర్న్‌షిప్ చేసే ఛాన్స్..! JEE Main: జేఈఈ మెయిన్ 2026 పేపర్-2 కీ విడుదల..! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి! AP RJC CET: ఏపీఆర్‌జేసీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల..! ఇంటర్‌లో ఉచిత విద్యకు సువర్ణావకాశం! Free Education: ఆర్టీఈ కోటా కింద ఫ్రీ అడ్మిషన్లు..! దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు, అర్హతలు ఇవే...! SSC Hall Tickets: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలెర్ట్...! హాల్ టికెట్లపై విద్యాశాఖ కీలక ప్రకటన..! AP Inter Exams: ఏపీ ఇంటర్ పరీక్షల్లో భారీ మార్పులు! విద్యార్థులకు కొత్త రూల్స్...!

SRM University: రూ.5.13 కోట్ల లేబర్‌ సెస్‌ బకాయిలపై కార్మికశాఖ నోటీసులు…! 300 విద్యార్థుల అనారోగ్యంతో మరోసారి వివాదాల్లోకి!

 అమరావతి రాజధాని ప్రాంతంలోని SRM యూనివర్సిటీపై ప్రభుత్వ విభాగాల దృష్టి గట్టిగా పడింది. గత నాలుగేళ్లుగా చెల్లించాల్సిన రూ.5.13 కోట్ల లేబర్ సెస్ బకాయిలు పెండ

Published : 2025-11-21 15:29:00
రూ. 23,000 కోట్లతో ఏడు పరిశ్రమలు.. కుప్పంలో ఉద్యోగాలు, అభివృద్ధిపై నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు!

అమరావతి రాజధాని ప్రాంతంలోని SRM యూనివర్సిటీపై ప్రభుత్వ విభాగాల దృష్టి గట్టిగా పడింది. గత నాలుగేళ్లుగా చెల్లించాల్సిన రూ.5.13 కోట్ల లేబర్ సెస్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయనే ఫిర్యాదులు కలెక్టర్ దృష్టికి చేరడంతో కార్మికశాఖ తక్షణ చర్యలకు దిగింది. యూనివర్సిటీ కార్మికులకు పీఎఫ్ కూడా చెల్లించడం లేదన్న ఆరోపణలు బయటకు రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 24న హాజరుకావాలంటూ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌కు కార్మికశాఖ అధికారిక నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లేబర్ సెస్, ఉద్యోగుల సంక్షేమ నిబంధనలు వంటి కీలక అంశాలను పట్టించుకోలేదనే ఆరోపణలతో SRM యాజమాన్యం ఇప్పుడు ప్రశ్నల వలయంలో నిలిచింది.

మహిళా సాధికారతే లక్ష్యం.. రూ. 32 వేల కోట్లకు పైగా రుణాలు.. సెర్ప్ పనితీరుపై మంత్రి సమీక్ష!

ఇదే సమయంలో, యూనివర్సిటీలో చోటుచేసుకున్న మరో పెద్ద ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించింది. హాస్టల్‌లో దాదాపు 300 మంది విద్యార్థులు తీవ్రమైన అస్వస్థతకు గురై డయేరియా లక్షణాలతో ఆస్పత్రులకు తరలించబడటం పెద్ద కలకలం రేపింది. ఘటన తర్వాత విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టగా, తల్లిదండ్రులు కూడా క్యాంపస్‌కు చేరుకుని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుని, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను వెంటనే పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విద్యార్థుల ఆరోగ్యం, క్యాంపస్ భద్రత, ఆహార నాణ్యతపై ప్రశ్నార్థక పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.

Weekend OTT: ఓటీటీలో వీకెండ్ ట్రీట్.. ఓటీటీకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు! మిస్సవ్వకండి...

విద్యార్థుల అస్వస్థత ఘటనపై స్పష్టత కోసం AP ప్రభుత్వం అత్యవసర విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. తెనాలి సబ్ కలెక్టర్ అంజనా సిన్హా ఆధ్వర్యంలో ఆరుగురు అధికారులతో కూడిన ఈ కమిటీ యూనివర్సిటీ మెస్, హాస్టల్‌లను పూర్తిగా పరిశీలించింది. మొదటి దశ విచారణలోనే, ఫుడ్ పాయిజనింగ్ కారణంగా పెద్ద ఎత్తున విద్యార్థులు డయేరియాతో బాధపడుతున్నట్లు కమిటీ నిర్ధారించింది. ఆహార పదార్థాలు, నీటి నమూనాలు ల్యాబ్‌లకు పంపించగా, నీటిశుద్ధి వ్యవస్థలో లోపాలపై RWS అధికారులను కూడా అడిగిపట్టారు. విద్యార్థులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందుతోన్నందున కమిటీ నేరుగా వారితో మాట్లాడి సమాచారం సేకరించింది. ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, డిసెంబర్ 7 నుంచి 23 వరకు యూనివర్సిటీ యాజమాన్యం సెలవులు ప్రకటించింది.

G20 Summit 2025: భారత్‌కు కీలక మలుపు… జీ20 సమ్మిట్‌ 2025లో గ్లోబల్ సౌత్‌ స్వరం ప్రభలుతుందా?

విద్యార్థుల ఆరోగ్య సంక్షోభం తర్వాత యాజమాన్యం శానిటేషన్ డ్రైవ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. హాస్టల్ గదులు, మెస్, తరగతి గదులు, ల్యాబ్‌లు, వసతి గృహాలన్నింటిలో శానిటరీ చర్యలను చేపడతామని తెలిపింది. ఇటువంటి సమయంలోనే కార్మికశాఖ నుంచి లేబర్ సెస్, పీఎఫ్ చెల్లింపుల పై నోటీసులు రావడం SRM యూనివర్సిటీని మరోసారి వివాదాల మధ్య నిలిపింది. విద్యార్థుల ఆరోగ్య సమస్యల నుండి నిబంధనల ఉల్లంఘనల వరకు వరుస సమస్యలతో యూనివర్సిటీపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం కార్మికశాఖ నోటీసులపై యూనివర్సిటీ యాజమాన్యం స్పష్టత ఇవ్వాల్సి ఉంది; వారి స్పందనతోనే పరిస్థితి ఏ దిశలోకి వెళ్లబోతుందో తేలనుంది.

ChatGPT Atlas: మాక్‌ఓఎస్‌లో పెద్ద అప్‌డేట్‌.. చాట్‌జీపీటీ అట్లస్‌ బ్రౌజర్‌ను మార్చేస్తోన్న కొత్త ఫీచర్లు!!
UK immigration: యూకే విధానంలో చారిత్రక మార్పులు..! భారతీయులపై ప్రత్యక్ష ప్రభావం చూపే కొత్త నియమాలు!
Rural elections : వచ్చే నెల గ్రామీణ ఎన్నికలు.. అధికారిక ప్రకటన త్వరలో.. మూడువిడతల్లో పంచాయతీ ఎన్నికలు!
టీటీడీ తాజా సమాచారం! తిరుమలలో సర్వదర్శనం టైమింగ్స్!
Cyclone: బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. 48 గంటల్లో తుఫానుగా మారే సూచనలు!
ఏపీలో ఆ జిల్లాకు క్యూ కడుతున్న బడా పరిశ్రమలు! రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు..

Spotlight

Read More →