Tirumala: తిరుమల భక్తులకు శుభవార్త! మరో అతిథి గృహం ప్రారంభం.. భక్తులకు అదనంగా 200 గదులు! PM Modi: విజయవాడ గాయని శ్రీలలితపై మోదీ ప్రశంసల జల్లు.. సోషల్ మీడియాలో వైరల్! Arunachalam: గిరిప్రదక్షిణలో చేసే చిన్న పొరపాట్లు.. కలిగే దోషాల గురించి మీకు తెలుసా? Tirumala Darshanam Timings: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు! Srisailam: శ్రీశైల మల్లన్నకు కాసుల వర్షం..! రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం! Hindu Mythology: తిరుమల రహస్యం.. 200 కోట్ల ఏళ్ల చరిత్ర కలిగిన కలియుగ వైకుంఠం వెనుక ఉన్న అసలు కథ! ప్రపంచంలోనే మొట్టమొదట ఈద్ ఎక్కడ మొదలవుతుంది? ఆ దేశం స్పెషాలిటీ ఏంటి? Ramzan festival 2026: అరేబియాలో ఒకలా.. ఇండియాలో మరోలా! ఈద్ తేదీల్లో మార్పు వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు ఫుల్! Tirupati: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..! ఆధునిక టెక్నాలజీతో లగేజీ ట్రాకింగ్..! Tirumala: తిరుమల భక్తులకు శుభవార్త! మరో అతిథి గృహం ప్రారంభం.. భక్తులకు అదనంగా 200 గదులు! PM Modi: విజయవాడ గాయని శ్రీలలితపై మోదీ ప్రశంసల జల్లు.. సోషల్ మీడియాలో వైరల్! Arunachalam: గిరిప్రదక్షిణలో చేసే చిన్న పొరపాట్లు.. కలిగే దోషాల గురించి మీకు తెలుసా? Tirumala Darshanam Timings: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు! Srisailam: శ్రీశైల మల్లన్నకు కాసుల వర్షం..! రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం! Hindu Mythology: తిరుమల రహస్యం.. 200 కోట్ల ఏళ్ల చరిత్ర కలిగిన కలియుగ వైకుంఠం వెనుక ఉన్న అసలు కథ! ప్రపంచంలోనే మొట్టమొదట ఈద్ ఎక్కడ మొదలవుతుంది? ఆ దేశం స్పెషాలిటీ ఏంటి? Ramzan festival 2026: అరేబియాలో ఒకలా.. ఇండియాలో మరోలా! ఈద్ తేదీల్లో మార్పు వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు ఫుల్! Tirupati: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..! ఆధునిక టెక్నాలజీతో లగేజీ ట్రాకింగ్..!

Tirumala: శ్రీవారి భక్తులకు ఆ సమస్యలకు చెక్! కొత్తగా PAC.. ఇక నుండి ఇలా!

తిరుమలలో సాధారణంగా రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ప్రతి రోజు వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి చేరుతారు. ఈ నేపథ్యంలో యాత్రికులకు తగిన వసతి సదుపాయాలు కల

Published : 2025-08-30 17:51:00
Real Estate: ఏపీలో ఆ వర్గాలకు గట్టి హెచ్చరిక.. 30 రోజుల్లో రిజిస్టర్ అవ్వకపోతే భారీ జరిమానాలు, వ్యాపారంపై నిషేధం!

తిరుమలలో సాధారణంగా రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ప్రతి రోజు వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి చేరుతారు. ఈ నేపథ్యంలో యాత్రికులకు తగిన వసతి సదుపాయాలు కల్పించడం ఎప్పటికీ ఒక సవాలు. భక్తుల సౌకర్యాలు మెరుగుపరచాలని టీటీడీ ఎప్పుడూ కృషి చేస్తోంది. ఇప్పుడు భక్తుల వసతి కష్టాలను తగ్గించేందుకు కొత్తగా నిర్మించిన పీఏసీ-5 యాత్రికుల వసతి సముదాయం సిద్ధమైంది. ఈ సముదాయం ద్వారా ఒకే చోట అన్నీ సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. రాబోయే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ భవనం అధికారికంగా ప్రారంభం కానుంది.

IMD Alert: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. IMD అలర్ట్!

కొత్తగా నిర్మించిన పీఏసీ-5 సముదాయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఏఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. ఇందులోని హాళ్లు, కళ్యాణ కట్ట, మరుగుదొడ్లు, అన్నప్రసాదాల కేంద్రాలను సమీక్షించి అధికారులు సౌకర్యాలు మరింత మెరుగుపర్చాలని సూచించారు. ఈ సముదాయం 2018లో ఆమోదం పొందిన ప్రాజెక్టు. ఇంజనీరింగ్ అధికారులు ఆధునిక పద్ధతుల్లో నిర్మించిన ఈ సముదాయం యాత్రికులకు ఉపశమనం కలిగిస్తుందని టీటీడీ తెలిపింది. వసతి సమస్యకు కొంతమేర తగ్గింపు లభిస్తుందని అంచనా.

Monkey rained money: డబ్బు వర్షం కురిపించిన కోతి! పది ఇరవై కాదు అన్నీ రూ.500 నోట్లే..!

ప్రస్తుతం తిరుమలలో రోజుకు సుమారు 45 వేలమందికి మాత్రమే వసతి లభిస్తోంది. అయితే, కొత్త సముదాయం ద్వారా అదనంగా 2,500 యాత్రికులు సులభంగా వసతి పొందగలరని అధికారులు వివరించారు. అవసరమైతే ఇంకా వెయ్యిమందిని సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో ఈ సముదాయాన్ని ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తేవనున్నారని ప్రకటించారు. భద్రతా ప్రమాణాలు దృష్టిలో ఉంచుకుని ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఏఈవో తెలిపారు.

Cine Industry: మెగా, అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం! ఆమె ఇక లేరు! పుట్టెడు దుఃఖంలో రాంచరణ్, అర్జున్!

ఈ సముదాయంలో ఒకేసారి 1,400 మంది అన్నప్రసాదం స్వీకరించగల విస్తృతమైన హాలు, ప్రథమ చికిత్స కేంద్రం, ప్రత్యేక కళ్యాణకట్ట, అన్న ప్రసాదాల కేంద్రం, తల్లుల కోసం మిల్క్ ఫీడింగ్ గది వంటి అన్ని అవసరమైన సదుపాయాలు కల్పించారు. ఈ ఏర్పాట్లు భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దబడ్డాయి. సెప్టెంబర్ నెలలో తిరుమలలో జరిగే పర్వదినాలను దృష్టిలో ఉంచుకుని ఈ సముదాయం ప్రారంభించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు అభిప్రాయపడ్డారు.

IBM Amaravati : ఏపీకి వస్తున్నాం.. IBM ప్రకటన.. అమరావతి గ్లోబల్ టెక్ మ్యాప్‌పై వెలుగొందే కొత్త హబ్!

రాబోయే నెలలో తిరుమలలో అనేక ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 6న అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా చక్రస్నానం, 8న మహాలయ పక్ష ప్రారంభం, 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23న బ్రహ్మోత్సవాల అంకురార్పణ, 24న ధ్వజారోహణం జరుగుతుంది. 28న గరుడోత్సవం, 29న స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ సమయంలో కొత్తగా నిర్మించిన పీఏసీ-5 సముదాయం భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

TCS jobs : విశాఖకు కొత్త ఐటీ హబ్.. 12వేల ఉద్యోగాలు.. 1,370 కోట్ల పెట్టుబడితో!
Kidney Stones: కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా.? వీటిని తింటే.. యముడికి హాయ్ చెప్పినట్టే.!
Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నాన్ టీచింగ్ స్టాఫ్ భారీ నోటిఫికేషన్! దరఖాస్తు వివరాలు!
AP Government: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు.. జీవో విడుదల..
Festive Season: దసరా దీపావళి పండుగ వేళ... ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు! పూర్తి షెడ్యూల్!
GATE 2026: నోటిఫికేషన్ విడుదల..! కొత్త పేపర్‌తో స్టూడెంట్స్‌కి అదనపు ఆప్షన్‌!
Heavy Rains: భారీ వర్షాలు.. ఆ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది, పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు.
TG Voter Draft : ఓటరు డ్రాఫ్ట్ జాబితా విడుదల.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
Anchor Lobo: యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష.. జనగామ కోర్టు తీర్పు!
Pawan Kalyan Press Meet: పర్యాటకానికి భంగం.. రుషికొండపై అసంపూర్ణ నిర్మాణాలు! ఆదాయానికి బదులు కరెంటు బిల్లుల భారం.

Spotlight

Read More →