Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం!

Tirumala: తిరుమల లైవ్ అప్‌డేట్స్! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 24 గంటల సమయం!

Tirumala Darshanam: సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతోంది. అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) టికెట్లు కలిగిన భక్తులు సుమారు 4 గంటల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Published : 2026-03-13 10:10:00

తిరుమలలో కిటకిటలాడుతున్న కంపార్ట్‌మెంట్లు…

నిన్న స్వామివారిని దర్శించుకున్న 68 వేల మంది భక్తులు…

Tirumala Darshanam: తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనం (సర్వదర్శనం) కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. ప్రస్తుతం క్యూ లైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు ఉంది. ఈ క్రమంలో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 18 నుండి 24 గంటల సుదీర్ఘ సమయం పడుతోంది.

సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతోంది. అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) టికెట్లు కలిగిన భక్తులు సుమారు 4 గంటల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు క్యూ లైన్లలో అవసరమైన సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.

నిన్న తిరుమల క్షేత్రంలో భక్తుల సందడి గణనీయంగా నమోదైంది. మొత్తం 68,754 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, వారిలో 25,569 మంది భక్తులు మొక్కులు చెల్లించి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లుగా నమోదైంది. భక్తులు తమ దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని యాత్రను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Spotlight

Read More →