Kotappakonda: కోటప్పకొండలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలు! Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2026 ముహూర్తం ఫిక్స్! పూర్తి షెడ్యూల్ ఇదే! ఇది ఒక పెద్ద రహస్యం… బ్రహ్మ, విష్ణువు అంతటి వారికే అర్థం కాలేదట! Sri Kalahasti: శ్రీకాళహస్తి భక్తులకు గుడ్ న్యూస్..! కొత్త గిరి ప్రదక్షిణ మార్గం అందుబాటులోకి...! Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే? TTD: తిరుమల భక్తులకు ఊరట... లడ్డూల కోసం ఇక క్యాష్ అవసరం లేదు! శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందడి షురూ! ప్రత్యేకతలు ఇవే! Kotappakonda: కోటప్పకొండలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలు! Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2026 ముహూర్తం ఫిక్స్! పూర్తి షెడ్యూల్ ఇదే! ఇది ఒక పెద్ద రహస్యం… బ్రహ్మ, విష్ణువు అంతటి వారికే అర్థం కాలేదట! Sri Kalahasti: శ్రీకాళహస్తి భక్తులకు గుడ్ న్యూస్..! కొత్త గిరి ప్రదక్షిణ మార్గం అందుబాటులోకి...! Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే? TTD: తిరుమల భక్తులకు ఊరట... లడ్డూల కోసం ఇక క్యాష్ అవసరం లేదు! శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందడి షురూ! ప్రత్యేకతలు ఇవే!

రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్...

రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్ఉత్తర ప్రదేశ్: శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది.

Published : 2024-01-21 19:36:00

రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్
ఉత్తర ప్రదేశ్: శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. సోమవారం మధ్యాహ్నం 12.05 గంటలకు బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది.

ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో బలరాముడికి ప్రతిష్ఠించనున్నారు. రామ మందిర శంకుస్థాపనలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అయోధ్యకు వెళ్లనున్నారు.

రేపు ప్రధాని మోదీ షెడ్యూల్ …

ప్రధాని మోదీ సోమవారం ఉదయం 10.25 గంటలకు అయోధ్యలోని కొత్త మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడి నుంచి హెలిప్యాడ్‌ ద్వారా ఉదయం 10.55 గంటలకు రామయ్య ఆలయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయాన్ని సందర్శిస్తారు.

ఇక మధ్యాహ్నం 12.05 గంటలకు ప్రాణప్రతిష్ఠ పూజ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.55 గంటల వరకు కొనసాగనుంది.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

రామ మందిర ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 1.00 గంటలకు ప్రధాని మోడీ బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులతో మమేకమయ్యే బహిరంగ కార్యక్రమంలోనే ఉంటారు.

ఇక మధ్యాహ్నం 2.10 గంటలకు కుబేర్ తిలా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దాంతో ప్రధాని షెడ్యూల్ పూర్తవుతుంది.

కాగా, ప్రాణప్రతిష్ఠ కోసం ప్రధాని 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనుష్ఠాన్ సమయంలో వివిధ ఆచారాలను ప్రధాని ఆచరిస్తున్నారు. ప్రత్యేక ఆచారం జనవరి 12న ప్రారంభమైంది. ఇందుకోసం ప్రధాని నేలపైనే నిద్రిస్తూ.. కేవలం కొబ్బరి నీళ్లనే తీసుకుంటున్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →