Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్! టీటీడీ మే నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల! Hindu Temples: చనిపోయేలోపు దర్శించవలసిన 7 అద్భుత హిందూ ఆలయాలు! Kotappakonda: కోటప్పకొండలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలు! Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2026 ముహూర్తం ఫిక్స్! పూర్తి షెడ్యూల్ ఇదే! ఇది ఒక పెద్ద రహస్యం… బ్రహ్మ, విష్ణువు అంతటి వారికే అర్థం కాలేదట! Sri Kalahasti: శ్రీకాళహస్తి భక్తులకు గుడ్ న్యూస్..! కొత్త గిరి ప్రదక్షిణ మార్గం అందుబాటులోకి...! Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే? Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్! టీటీడీ మే నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల! Hindu Temples: చనిపోయేలోపు దర్శించవలసిన 7 అద్భుత హిందూ ఆలయాలు! Kotappakonda: కోటప్పకొండలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలు! Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2026 ముహూర్తం ఫిక్స్! పూర్తి షెడ్యూల్ ఇదే! ఇది ఒక పెద్ద రహస్యం… బ్రహ్మ, విష్ణువు అంతటి వారికే అర్థం కాలేదట! Sri Kalahasti: శ్రీకాళహస్తి భక్తులకు గుడ్ న్యూస్..! కొత్త గిరి ప్రదక్షిణ మార్గం అందుబాటులోకి...! Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

ఎన్నారైలకు టీటీడీ శుభవార్త: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా.. వీఐపీ బ్రేక్ దర్శనం కోటా 100 కు పెంపు!

NRIల కోసం వీఐపీ టికెట్ల కోటాను 10 రెట్లు పెంచినందుకు సీఎం చంద్రబాబు కు మరియు టీటీడీకి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ పెంపు NRTలకు శ్రీవారి దర్శనాన్ని మరింత సులభతరం చే

Published : 2025-12-05 22:24:00
USA News: విషాదం.. అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి!

NRIల కోసం వీఐపీ టికెట్ల కోటాను 10 రెట్లు పెంచినందుకు సీఎం చంద్రబాబు కు మరియు టీటీడీకి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ పెంపు NRTలకు శ్రీవారి దర్శనాన్ని మరింత సులభతరం చేస్తుంది. కానీ GO అయితే విడుదల అయ్యింది కానీ 100 దర్శనాలు ఇవ్వడం మాత్రం ప్రారంభం కాలేదు. ఇప్పటివరకు 25 మందికి మాత్రమే ఏపీఎన్నార్టీ తరపున దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది.

Putin praised: భారత్ ఆతిథ్యం అదిరిందని ప్రశంసించిన పుతిన్.. ఎప్పుడూ శాంతివైపే భారత్ ప్రధాని మోదీ!

మంత్రి లోకేష్ అమెరికా పర్యటన లో భాగంగా ఎన్నారైలకు ఈ శుభవార్త అందింది. ఈ సందర్భంగా ఎన్నారైలు అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ నెలలో ఎన్నారైలు అధిక సంఖ్యలో భారత్ కు వస్తారు. అది గమనించి దర్శనం కోటా ను పెంచినందుకు టీటీడీ కి కూడా పలు సామాజిక మధ్యమాలలో కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.

అస్తవ్యస్తంగా ఇండిగో సేవలు.. సీఈఓ పీటర్ ఎల్బర్స్ కీలక ప్రకటన! 30 శాతానికి పైగా..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగులు (Non-Resident Telugus - NRTs) తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూసే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానమ్ (TTD) పెంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు, టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాస తెలుగుల సంక్షేమం మరియు వారికి సేవలు అందించడంలో భాగంగా ఈ కోటాను పెంచారు.

AP Govt: తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం దృఢ నిర్ణయం…! కీలక మార్గదర్శకాలు జారీ!

2014 లో అధికారంలోకి వచ్చిన అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు (APNRT) సొసైటీని ఏర్పాటు చేసింది. NRTలకు దేవాలయ సేవలతో సహా అనేక రకాల సేవలను అందించడమే దీని లక్ష్యం. అప్పుడు టీడీపీ ప్రభుత్వం టీటీడీని ఆదేశించి, NRIల కోసం రోజుకు 50 వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను ప్రత్యేకంగా కేటాయించింది. ఈ సేవ 2019 వరకు కొనసాగింది.

Indigo Flights: ఇండిగో విమానాల రద్దుపై సీఈఓ క్లారిటీ..! అప్పటి నుండి సేవలు నార్మల్!

2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ కోటాను రోజుకు 10 వీఐపీ టికెట్లకు తగ్గించింది. విమర్శలు వచ్చినప్పటికీ గత ఐదేళ్లలో కోటా పెంచలేదు.

చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్ర.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌-2025'కు హాజరుకావాలని ఆహ్వానం!

2024లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి చంద్రబాబు NRIల పాత్రను గుర్తించి, వారికి సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో NRIలు పోషించే పాత్రను పలు వేదికలపై సీఎం చంద్రబాబు నొక్కి చెప్పారు.

Fridge : ఫ్రిజ్లో పెట్టకూడని ఆహారాలు.. నిపుణుల హెచ్చరిక.. పొరపాటున కూడా వీటిని ఫ్రిజ్లో పెట్టకండి!

ఈ మేరకు సీఎం చంద్రబాబు, ఎన్ఆర్ఐ సాధికారత మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు డాక్టర్ రవికుమార్ వేమూరు వంటి ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహించి, NRI సేవలను పునరుద్ధరించడంపై చర్చించారు.

ప్రవాసీ కార్మికుల భద్రతకు బలమైన చట్టపరమైన హామీలు అవసరం.. ఏడుగురు ఎంపీలను కలిసిన ఎన్నారై నాయకులు!

సీఎం చంద్రబాబు సూచనల మేరకు, టీటీడీ పాత కోటాను పునరుద్ధరిస్తూ, వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల కోటాను 10 రెట్లు పెంచుతూ (రోజుకు 100 మందికి దర్శనాలు) ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ నిర్ణయంపై ప్రవాస తెలుగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Venkaiah Naidu: తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు!

తిరుమల దర్శనం ప్రతి భక్తుడి యాత్రా ప్రణాళికలో తప్పనిసరి అయినప్పటికీ, గతంలో NRIలు వీఐపీ దర్శనం కోసం రాజకీయ నాయకుల చుట్టూ లాబీయింగ్ చేయాల్సి వచ్చేదని ఎన్నారైలు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆ సమస్య లేదని అభిప్రాయపడుతున్నారు. 

Samantha New: పెళ్లైన మూడు రోజులకే ఇంత పనిచేసిన సమంత!!
IndiGo: ఇండిగోకే సమస్య ఎందుకు.. సిబ్బంది కొరతే మూలం... FDTL రూల్స్‌లో సడలింపులు!
AP Education: విద్యా సంస్కరణలే రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకు కీలకం... మంత్రి లోకేష్!!
IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం.. తస్మాత్ జాగ్రత్త! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Spotlight

Read More →