National Highway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! అందుబాటులోకి వచ్చిన నేషనల్ హైవే... ఇక దూసుకెళ్ళిపోవచ్చు! Nara Lokesh: కల్తీ జరగలేదనడానికి సిగ్గుండాలి! వైసీపీ అవినీతిపై నారా లోకేష్ ఆగ్రహం! TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Central Government: ఉపాధి హామీలో కొత్త హాజరు పద్ధతి! కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధన ఇదే..! Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! National Highway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! అందుబాటులోకి వచ్చిన నేషనల్ హైవే... ఇక దూసుకెళ్ళిపోవచ్చు! Nara Lokesh: కల్తీ జరగలేదనడానికి సిగ్గుండాలి! వైసీపీ అవినీతిపై నారా లోకేష్ ఆగ్రహం! TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Central Government: ఉపాధి హామీలో కొత్త హాజరు పద్ధతి! కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధన ఇదే..! Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు!

AP Government: ఏపీలో వారికి అదిరిపోయే న్యూస్! ఒక్కొక్కరికి రూ.20 వేలు మీ అకౌంట్ లో జమ!

ఉల్లి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. మార్కెట్‌లో ఉల్లి ధరలు తీవ్రంగా పడిపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఉల్లి సాగు చేసిన రైత

Published : 2025-12-27 10:36:00
Pattadar Passbooks: ఏపీ రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. జనవరి 2 నుంచి కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ!

ఉల్లి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. మార్కెట్‌లో ఉల్లి ధరలు తీవ్రంగా పడిపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఉల్లి సాగు చేసిన రైతులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.

Praja Vedika: నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం మొత్తం రూ.128.33 కోట్లను విడుదల చేసింది. ఉల్లి సాగు చేసి నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.20 వేల చొప్పున పరిహారం అందిస్తున్నారు. ఈ సహాయం ఈ-క్రాప్ ఐడీ ఆధారంగా అర్హులైన రైతులను గుర్తించి, వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసే విధంగా చర్యలు చేపట్టారు.

International School: ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు ఎగిరి గంతేసే వార్త! కొత్తగా ఇంటర్నేషనల్ స్కూల్ రూ.15 కోట్లతో...

ఇప్పటికే కర్నూలు, కడప జిల్లాల్లోని 37,752 మంది రైతులకు ఈ ఆర్థిక సహాయం అందింది. రైతులు తమ పంటను సరైన ధరకు విక్రయించలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారికి పెద్ద ఊరటగా మారింది. మిగిలిన అర్హులైన రైతులందరికీ కూడా త్వరలో ఈ సాయం అందేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Pensions: ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి శుభవార్త! జనవరి కంటే ముందే.. రెడీగా ఉండండి!

ప్రభుత్వం విడుదల చేసిన నిధులు నేరుగా రైతుల అకౌంట్‌లలో జమ అవుతున్నాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, పారదర్శకంగా పరిహారం అందించడమే ఈ పథకం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. రైతుల ఆర్థిక భద్రతను కాపాడడంలో ఈ నిర్ణయం కీలకంగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ పేర్కొంది.

International Politics: ప్యాంగ్యాంగ్ నుంచి మాస్కోకు సందేశం ఏమిటంటే!!

ఇదే సమయంలో రాష్ట్రంలోని మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ప్రభుత్వం కొత్త ఛైర్మన్లను నియమించింది. గుంటూరు మార్కెట్ కమిటీకి టీడీపీ నేత కుర్రా అప్పారావు, కడప జిల్లా సిద్దవటం ఏఎంసీకి జనసేన పార్టీకి చెందిన తమ్మిశెట్టి శ్రీలేఖ, నెల్లూరు జిల్లా ఉదయగిరి మార్కెట్ కమిటీకి బీజేపీకి చెందిన పలుగుళ్ల విజయలక్ష్మిని ఛైర్మన్లుగా నియమించారు. ఈ నియామకాలతో టీడీపీ–బీజేపీ–జనసేన పార్టీలకు సమతుల్య ప్రాతినిధ్యం కల్పించినట్లు అయింది.

AP Secretariat: సచివాలయ ఉద్యోగులకు కఠిన నిబంధనలు…! ఇక హాజరు తప్పనిసరి!
AP Farmers: అన్నదాతలకు గుడ్ న్యూస్…! ట్రాక్టర్ నుంచి డ్రోన్ వరకూ… అన్నీ తక్కువ ధరకే..!
US Snowstorm: అమెరికాను వణికిస్తున్న 'డెవిన్' మంచు తుఫాను..! వేల విమానాలు రద్దు!
Stray Dogs: ఒక్క కుక్కను కూడా చంపకుండా వీధి కుక్కలు లేకుండా చేసిన దేశం!!
Shivaji: నా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దు.. శివాజీ! డిబేట్లు ఆపేయండి.. దండోరానే ప్రమోట్ చేయండి!

Spotlight

Read More →