Fire Accident: హైదరాబాద్ బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం...! కోట్ల రూపాయల ఆస్తి నష్టం! Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు... ఈరోజు రేట్లు ఇవే! Crude Oil: ఆకాశానికి ముడిచమురు ధరలు.. దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు! భారత్‌పై రూ.13,000 కోట్ల అదనపు భారం!! Chicken Price: చికెన్ ప్రియులకు షాక్! కేవలం వారం రోజుల్లోనే ఆకాశాన్ని తాకిన ధరలు..! Vetlapalem Fire Accident: వేట్లపాలెంలో భారీ అగ్నిప్రమాదం.. హుటా హుటేనా సీఎం చంద్రబాబు సంఘటనా స్థలానికి! 8 మంది సజీవ దహనం! Micro finance: బ్యాంకు వెళ్లక్కర్లేదు.. ఇంటి వద్దకే మైక్రోఫైనాన్స్ రుణం! అర్హతలు ఏంటంటే? Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్! వారం తర్వాత దిగివచ్చిన బంగారం ధరలు.... తులం ఎంతంటే? RBI Update: డిజిటల్ బ్యాంకింగ్ మోసాలకు చెక్...! ఆర్‌బీఐ సరికొత్త మార్గదర్శకాలు! UPI Global: ఇజ్రాయెల్‌లోనూ మన యూపీఐ హవా...! పర్యాటకులకు పండగే పండగ! Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! Fire Accident: హైదరాబాద్ బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం...! కోట్ల రూపాయల ఆస్తి నష్టం! Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు... ఈరోజు రేట్లు ఇవే! Crude Oil: ఆకాశానికి ముడిచమురు ధరలు.. దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు! భారత్‌పై రూ.13,000 కోట్ల అదనపు భారం!! Chicken Price: చికెన్ ప్రియులకు షాక్! కేవలం వారం రోజుల్లోనే ఆకాశాన్ని తాకిన ధరలు..! Vetlapalem Fire Accident: వేట్లపాలెంలో భారీ అగ్నిప్రమాదం.. హుటా హుటేనా సీఎం చంద్రబాబు సంఘటనా స్థలానికి! 8 మంది సజీవ దహనం! Micro finance: బ్యాంకు వెళ్లక్కర్లేదు.. ఇంటి వద్దకే మైక్రోఫైనాన్స్ రుణం! అర్హతలు ఏంటంటే? Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్! వారం తర్వాత దిగివచ్చిన బంగారం ధరలు.... తులం ఎంతంటే? RBI Update: డిజిటల్ బ్యాంకింగ్ మోసాలకు చెక్...! ఆర్‌బీఐ సరికొత్త మార్గదర్శకాలు! UPI Global: ఇజ్రాయెల్‌లోనూ మన యూపీఐ హవా...! పర్యాటకులకు పండగే పండగ! Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

GST: జీఎస్టీతో ఖజానాకు భారీ ఊపిరి…! డిసెంబరులో రికార్డు స్థాయి ఆదాయం!

 దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా కొనసాగుతోందని మరోసారి జీఎస్టీ వసూళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025 డిసెంబరు నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో కేంద్ర

Published : 2026-01-01 16:21:00
Spirit Movie Update: న్యూ ఇయర్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్.. స్పిరిట్ ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్!!

దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా కొనసాగుతోందని మరోసారి జీఎస్టీ వసూళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025 డిసెంబరు నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.1,74,550 కోట్ల ఆదాయం లభించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గతేడాది డిసెంబరు నెలలో నమోదైన రూ.1,64,556 కోట్లతో పోలిస్తే ఇది 6.1 శాతం వృద్ధిగా నమోదైంది. పండుగల సీజన్ ముగిసిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు చురుగ్గా కొనసాగుతున్నాయనడానికి ఈ గణాంకాలు బలమైన ఆధారంగా నిలుస్తున్నాయి. వినియోగదారుల డిమాండ్‌, సేవల రంగం విస్తరణ, పారిశ్రామిక ఉత్పత్తుల పెరుగుదల వంటి అంశాలు జీఎస్టీ వసూళ్లను ఊపందుకునేలా చేశాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tobacco Products: ఫిబ్రవరి నుంచి పొగాకు వినియోగదారులకు భారీ షాక్.. సిగరెట్లు, బీడీ, పాన్ మసాలాపై కేంద్రం కీలక నిర్ణయం..!!

డిసెంబరు నెల జీఎస్టీ వసూళ్లలో ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) ప్రధాన వాటాను సాధించింది. ఐజీఎస్టీ రూపంలో రూ.98,894 కోట్లు వసూలు కాగా, సెంట్రల్ జీఎస్టీ (CGST) ద్వారా రూ.34,289 కోట్లు, స్టేట్ జీఎస్టీ (SGST) ద్వారా రూ.41,368 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. అదనంగా, రుణ బకాయిల చెల్లింపుల కోసం కొనసాగిస్తున్న జీఎస్టీ పరిహార సెస్ ద్వారా రూ.4,551 కోట్లు లభించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ సెస్ రూపంలో మొత్తం రూ.88,385 కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. ఇది రాష్ట్రాలకు ఇచ్చే పరిహారాల భారం తగ్గించడంలో కీలకంగా మారిందని అధికారులు పేర్కొన్నారు.

Group 2 నియామకాలపై న్యాయ ముసురు తొలగింది…! తుది జాబితా విడుదలకు రంగం సిద్ధం!

అయితే డిసెంబరు నెలలో జీఎస్టీ రిఫండ్ల రూపంలో ప్రభుత్వం రూ.28,980 కోట్లను పన్ను చెల్లింపుదారులకు తిరిగి చెల్లించింది. కొన్ని విలాసవంతమైన వస్తువులపై 40 శాతం వరకు కొత్త పన్ను శ్లాబులను ప్రవేశపెట్టినప్పటికీ, వినియోగం తగ్గకుండా కొనసాగడం గమనార్హం. మరోవైపు, పొగాకు, పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై సెస్ కొనసాగుతోంది. సెప్టెంబర్ 22 నుంచి కొన్ని వస్తువులపై పన్ను రేట్లు తగ్గించినప్పటికీ, మార్కెట్‌లో కొనుగోళ్ల ఊపు తగ్గకపోవడంతో వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడలేదని కేంద్రం తెలిపింది. దీని వల్ల వినియోగ ఆధారిత ఆర్థిక వృద్ధి బలపడుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

APGovernment: ఎస్సీల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యం.. వడ్డీ లేని రుణాలతో కూటమి ప్రభుత్వం సరికొత్త పథకం!

ఇదే సమయంలో పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్ను విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం పలు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) చట్టం–2025 కూడా అదే తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ చట్టం ద్వారా పొగాకు ఉత్పత్తులపై కొత్త ఎక్సైజ్ సుంక రేట్లను కేంద్రం నిర్ణయించింది. అలాగే పాన్ మసాలా తయారీపై సెస్ విధించే హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, 2025 కూడా ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రజారోగ్య పరిరక్షణతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు!
Web Series: న్యూ ఇయర్ రాత్రి ఓటీటీకి ఊహించని క్రేజ్… ఆ సిరీస్‌కు ఇంత క్రేజ్ ఉందా..!!
రైతులకు శుభవార్త! SBI బ్యాంక్ ద్వారా 10 లక్షల వరకు రుణ సౌకర్యం! సకాలంలో చెల్లిస్తే కేవలం..
భారతీయులకు అమెరికా కీలక సూచనలు.. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. ఇక నైపుణ్యం ఉంటేనే..
APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!!

Spotlight

Read More →