Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

Tension: కొత్త జిల్లా కోసం పోరాటం..! హుజురాబాద్‌లో ఆందోళనలు!

 హుజురాబాద్ కేంద్రంగా ‘పీవీ జిల్లా’ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మరోసారి రాజకీయంగా, సామాజికంగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై

2026-01-20 13:17:00
Sabarimalai: మండల–మకరవిళక్కు యాత్ర ముగింపు..! శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు మూసివేత!

హుజురాబాద్ కేంద్రంగా ‘పీవీ జిల్లా’ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మరోసారి రాజకీయంగా, సామాజికంగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చలు సాగుతున్న తరుణంలో, హుజురాబాద్‌ను కొత్త జిల్లాగా ప్రకటించాలంటూ ప్రజా సంఘాలు, రాజకీయేతర వర్గాలు ఉద్యమ బాట పట్టాయి. ఈ క్రమంలో పీవీ జిల్లా సాధన జేఏసీ (JAC) ఏర్పాటు చేసి, రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హుజురాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేశారు.

UAE President: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వేళ ఢిల్లీలో యూఏఈ అధ్యక్షుడు... దేనికి సంకేతం!

ఈ ఉద్యమంలో భాగంగా జేఏసీ నాయకులు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హుజురాబాద్‌కు జిల్లా కేంద్రంగా మారేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. గతంలో చిన్న ప్రాంతాలను కూడా జిల్లాలుగా ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తూ, అన్ని అర్హతలు ఉన్న హుజురాబాద్‌ను జిల్లాగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం విస్మరించకూడదని స్పష్టం చేశారు.

Agriculture News: నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వ భారీ శుభవార్త!!

జేఏసీ నేతలు మాట్లాడుతూ, 2016 నుంచే హుజురాబాద్‌ను ‘పీవీ జిల్లా’గా ఏర్పాటు చేయాలంటూ తమ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం హుజురాబాద్ ఒకప్పుడు డివిజన్ కేంద్రంగా ఉండేదని, అప్పట్లో ప్రస్తుతం ఉన్న పలు నియోజకవర్గాలు కూడా హుజురాబాద్ పరిధిలోనే ఉండేవని గుర్తు చేశారు. చారిత్రక ప్రాధాన్యతతో పాటు పరిపాలనా అనుకూలతలు ఉన్న ఈ ప్రాంతాన్ని జిల్లాగా చేయడం సమంజసమని అభిప్రాయపడ్డారు.

Nitin Nabin: బీజేపీ అధ్యక్షుడిగా నితిన్ నబిన్! అభినందనలు తెలిపిన నారా లోకేష్, ప్రధాని మోదీ!

ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హుజురాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని జేఏసీ నేతలు గుర్తు చేశారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి హుజురాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వివిధ వర్గాల నుంచి తమ ఉద్యమానికి మంచి మద్దతు లభిస్తోందని, ప్రజలంతా ఏకమై ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. జిల్లా ఏర్పాటు జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టంగా చెప్పారు.

77వ గణతంత్ర వేడుకలకు ఈయూ అగ్ర నేతలు ముఖ్య అతిథులు.. భారత్–ఈయూ దౌత్య బంధాలకు కొత్త ఊపు..!!
ఆకాశమే హద్దుగా బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులోనే భారీ మార్పు! మరింత పెరిగే అవకాశం..
దావోస్‌లో చంద్రబాబు మార్క్ డీల్.. ఏపీలో 40 యూఏఈ సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్! తొలి సీఎంగా రికార్డు..
TATA Punch: టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది! రూ.6 లక్షల నుంచే... డిజైన్ నుంచి ఇంజిన్ వరకూ స్పెషల్ ఫీచర్లు!
Dwaraka Tirumala: భక్తుడి తపస్సుకు భగవంతుడి అవతారం.. ద్వారకా తిరుమల దివ్య వైభవం!
AP GOVT: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్! ఉదయం ధాన్యం అమ్మితే.. సాయంత్రానికే డబ్బు!

Spotlight

Read More →