ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని!

Farmers: కూటమి సర్కార్ గుడ్‌న్యూస్..! అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ఫిక్స్!

2026-01-05 10:41:00
Free Education: ఏపీలో ఇంటర్నేషనల్ స్కూల్‌కు శంకుస్థాపన! రూ.20 కోట్లతో... ఉచితంగానే విద్య!

ఏపీలోని రైతులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద మూడో విడత నిధుల విడుదలపై నెల రోజులుగా ఎదురుచూస్తున్న రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టత ఇచ్చారు. ఫిబ్రవరి నెలలో రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.14 వేల చొప్పున రైతులకు అందించామని, మూడో విడత నిధులు కూడా అదే తరహాలో నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయని తెలిపారు. పంట సీజన్ ప్రారంభమై ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఈ నిధులు రైతులకు ఊరటనిచ్చేలా ఉన్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Free Laptops: డీఎంకే సర్కార్ సూపర్ గిఫ్ట్…! విద్యార్థులకు హైటెక్ ల్యాప్‌టాప్‌లు ఫ్రీ!

అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న నేపథ్యంలో, అదే సమయంలో రాష్ట్ర వాటాను కూడా కలిపి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైతులకు ఒకేసారి నిధులు అందే అవకాశం ఏర్పడింది. ఈ పథకం కింద ఏడాదికి మొత్తం రూ.20 వేల చొప్పున రైతులకు అందజేస్తుండగా, వాటిని మూడు విడతలుగా విడుదల చేస్తున్నారు. తొలి రెండు విడతల్లో రూ.7 వేల చొప్పున, మూడో విడతలో రూ.6 వేల చొప్పున రైతులకు అందిస్తున్నారు.

Tasty Chutney: ఇడ్లీ-దోశ కు రుచిని రెట్టింపు చేసే సూపర్ టేస్టీ పచ్చడి!

ఇక పంట నష్టపోయిన రైతులకూ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో ఉల్లి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మొత్తం 37,752 మంది రైతులకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం జమ చేశామని తెలిపారు. ఈ మేరకు రూ.128.33 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని, ఎక్కడెక్కడ నష్టం జరిగిందో సమీక్షించి సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.

Aadhaar Alert: ఏపీలోని విద్యార్థులకు సూపర్ ఛాన్స్..! అవి పూర్తిగా ఉచితం.. ఆ రోజు నుంచి స్పెషల్ క్యాంపులు!

అన్నదాత సుఖీభవ పథకానికి అర్హతలు, దరఖాస్తు ప్రక్రియపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రేషన్ కార్డు కలిగి, ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి అందే అవకాశం ఉంది. రైతులు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు స్థితిని అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరిలో నిధులు విడుదల కానున్న నేపథ్యంలో రైతుల్లో ఆశలు పెరిగాయి. పెట్టుబడులకు ఉపయోగపడే ఈ సాయంతో సాగు పనులు సజావుగా సాగుతాయని రైతులు భావిస్తున్నారు.

Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత్… మోదీ నాయకత్వంలో క్రీడలకు కొత్త దిశ.. జై షా!!
CM Chandrababu : నేడు గుంటూరుకు సీఎం చంద్రబాబు.. తెలుగు భాషకు మరోసారి పెద్ద పీట!
Nikitha Godishala: అమెరికాలో భారతీయ సంతతి దుర్మరణం!
Transport Alert: వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్..! షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్!
Upcoming Telugu Movies: పారిస్ వేదికగా.. రాజమౌళి ప్లాన్ చూస్తే గ్లోబల్ షాక్ ఖాయమే!
Chicken Price: రెండు వారాల్లోనే పెరిగిన కోడి మాంసం ధర! కారణాలివే!

Spotlight

Read More →