Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Free Education: ఏపీలో ఇంటర్నేషనల్ స్కూల్‌కు శంకుస్థాపన! రూ.20 కోట్లతో... ఉచితంగానే విద్య!

నెల్లూరు నగరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటుకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ పాఠశాల నిర్మాణం జరగనుంది. పేద

Published : 2026-01-05 10:35:00
Tirupathi : తిరుపతి వెళ్లే వారికి శుభవార్త.. ఆ విమాన సర్వీస్ మళ్లీ మొదలైంది!

నెల్లూరు నగరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటుకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ పాఠశాల నిర్మాణం జరగనుంది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నెల్లూరు పరమేశ్వరినగర్‌లో వక్ఫ్ బోర్డుకు చెందిన ఐదు ఎకరాల స్థలంలో ఈ అంతర్జాతీయ పాఠశాల నిర్మాణం చేపడుతున్నారు.

Ap students: స్కూల్, కాలేజీ విద్యార్థులకు అలెర్ట్! ఇది మిస్ అయితే పరీక్షలకు ఎంట్రీ లేదు..

ఈ స్కూల్ నిర్మాణానికి సుమారు రూ.20 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఎన్‌సీసీ గ్రూపు ఈ పాఠశాల భవనానికి డిజైన్ రూపొందించింది. అవసరమైన నిధులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) ద్వారా సమీకరిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ స్కూల్ పూర్తిస్థాయిలో ఆధునిక సౌకర్యాలతో నిర్మించనున్నారు.

AP Power News: విద్యుత్ రంగంలో కొత్త మైలురాయి… 6,009 మెగావాట్ల ఉత్పత్తితో చరిత్ర సృష్టించిన ఏపీ ..!!

శంకుస్థాపన కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు రాష్ట్ర ఛైర్మన్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నగర ఇంఛార్జ్ మేయర్ రూప్‌కుమార్ యాదవ్, నుడా ఛైర్మన్ శ్రీనివాసులురెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రి నారాయణ కుమార్తె శరణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Health Benefits: ఈ పండు అప్పుడప్పుడు తిన్నా చాలు... ఎన్ని లాభాలో!

నెల్లూరు నగరంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను సుమారు 84 వేల ఇళ్లను సందర్శించానని మంత్రి నారాయణ తెలిపారు. ఆ సమయంలో పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య ఎంత అవసరమో గుర్తించానని చెప్పారు. అందుకే ఈ అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని, ఈ స్కూల్‌లో విద్య పూర్తిగా ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు.

War Alert: వెనుజ్వేలాపై రెండో దాడికి సిద్ధం...! ట్రంప్ సంచలన హెచ్చరిక!

జూన్ 12 నాటికి ఈ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. నగరంలోని 15 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కూడా పలు సంస్థలు, వ్యక్తులు సహకారం అందిస్తున్నారని తెలిపారు. మైనార్టీల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన అభిమానం ఉందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పాఠశాల ద్వారా పేద విద్యార్థుల భవిష్యత్తు మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Chicken Price: రెండు వారాల్లోనే పెరిగిన కోడి మాంసం ధర! కారణాలివే!
Upcoming Telugu Movies: పారిస్ వేదికగా.. రాజమౌళి ప్లాన్ చూస్తే గ్లోబల్ షాక్ ఖాయమే!
Transport Alert: వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్..! షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్!
Nikitha Godishala: అమెరికాలో భారతీయ సంతతి దుర్మరణం!
CM Chandrababu : నేడు గుంటూరుకు సీఎం చంద్రబాబు.. తెలుగు భాషకు మరోసారి పెద్ద పీట!

Spotlight

Read More →