Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే! Chandrababu Speech: నాడు హైదరాబాద్.. నేడు అమరావతి! ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్తు నగరాల మ్యాప్! AP CM bill gates Friendship: కాలం మారింది.. కానీ ఆ స్నేహం మారలేదు! ఒకరిది విజన్ మరొకరిది ఇన్నోవేషన్ - కానీ స్టైల్ ఒక్కటే! Pashu Kisan Card: రైతులకు తక్కువ వడ్డీ లోన్…! పశు కిసాన్ కార్డు ప్రయోజనాలు ఇవే! AP Technology: చంద్రబాబు విజన్ అద్భుతం.. ఏపీ టెక్నాలజీపై బిల్ గేట్స్ ప్రశంసల జల్లు! Bill Gates Meets CBN: ఏపీలో టెక్ పాలన గ్రేట్.. ఆర్జీజీఎస్ సందర్శన అనంతరం బిల్ గేట్స్ వ్యాఖ్యలు.. Gannavaram: గన్నవరంలో చారిత్రాత్మక ఘట్టం.. అమరావతి గడ్డపై అపర కుబేరుడు! AP New Pensions 2026: పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్: ఏపీలో కొత్త దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు! Job Card: ఏపీలో వేగవంతమైన ఉపాధి సేవలు...! దరఖాస్తు చేసిన రెండ్రోజుల్లోనే కార్డు...! Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే! Chandrababu Speech: నాడు హైదరాబాద్.. నేడు అమరావతి! ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్తు నగరాల మ్యాప్! AP CM bill gates Friendship: కాలం మారింది.. కానీ ఆ స్నేహం మారలేదు! ఒకరిది విజన్ మరొకరిది ఇన్నోవేషన్ - కానీ స్టైల్ ఒక్కటే! Pashu Kisan Card: రైతులకు తక్కువ వడ్డీ లోన్…! పశు కిసాన్ కార్డు ప్రయోజనాలు ఇవే! AP Technology: చంద్రబాబు విజన్ అద్భుతం.. ఏపీ టెక్నాలజీపై బిల్ గేట్స్ ప్రశంసల జల్లు! Bill Gates Meets CBN: ఏపీలో టెక్ పాలన గ్రేట్.. ఆర్జీజీఎస్ సందర్శన అనంతరం బిల్ గేట్స్ వ్యాఖ్యలు.. Gannavaram: గన్నవరంలో చారిత్రాత్మక ఘట్టం.. అమరావతి గడ్డపై అపర కుబేరుడు! AP New Pensions 2026: పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్: ఏపీలో కొత్త దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు! Job Card: ఏపీలో వేగవంతమైన ఉపాధి సేవలు...! దరఖాస్తు చేసిన రెండ్రోజుల్లోనే కార్డు...!

House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..!

 తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్త అందించింది. సంక్రాంతి పండుగ కానుకగా లబ్దిదారులకు నేరుగా ఉపయోగపడేలా నిధుల విడుదల ప

Published : 2026-01-11 18:23:00
Mobiles : రూ.20 వేల లోపు బెస్ట్ మొబైల్స్ కావాలా.. లిస్ట్ ఇదే!

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్త అందించింది. సంక్రాంతి పండుగ కానుకగా లబ్దిదారులకు నేరుగా ఉపయోగపడేలా నిధుల విడుదల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇకపై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి ఎంత వేగంగా సాగితే, అదే వేగంతో లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ కీలక నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ప్రకటించారు.

Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి!

రామగుండంలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. ఇళ్ల నిర్మాణం దశలవారీగా పూర్తవుతున్న కొద్దీ, ప్రతీవారం లబ్దిదారుల అకౌంట్లలో నిధులు విడుదల చేసే విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం సహించేది లేదని, అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని హెచ్చరించారు. ఈ నిర్ణయంతో లబ్దిదారులకు ఆర్థిక భరోసా పెరుగుతుందని ఆయన తెలిపారు.

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం!

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ.22,500 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కూడా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇకపై గ్రామీణ ప్రాంతాలకే కాకుండా పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదలకు కూడా ఇళ్ల కేటాయింపులు జరగనున్నాయని స్పష్టం చేశారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Bitter bottle gourd: చేదుగా ఉన్న సొరకాయ జ్యూస్ ప్రాణాంతకం.. ICMR హెచ్చరిక!

అదే సమయంలో రామగుండం ప్రాంత అభివృద్ధిపై కూడా డిప్యూటీ సీఎం కీలక ప్రకటన చేశారు. రామగుండంలో త్వరలోనే 800 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం లేదని, దానిని మరింత బలోపేతం చేసే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే సింగరేణి కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా అమలు చేస్తున్నామని, కేవలం బొగ్గుకు మాత్రమే కాకుండా సింగరేణిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.

యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం!
Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!!
Cockfighting AP: సంక్రాంతి వేళ కోడిపందాలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!
Sammakka Saralamma: భక్తిశ్రద్ధలతో మార్మోగిన సమ్మక్క సారలమ్మ క్షేత్రం.. డ్రోన్లతో నిఘా.. అప్రమత్తంగా పోలీస్ బందోబస్తు!
ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం!
Education News: విద్యార్థులకూ ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.. 2026–27 నుంచి కొత్త విధానం అమలు!!

Spotlight

Read More →