Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ! 108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం! Indian Railways: కంటికి కనిపించని పగుళ్లకూ చెక్.. పట్టాల రక్షణ కోసం రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్.! Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ! 108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం! Indian Railways: కంటికి కనిపించని పగుళ్లకూ చెక్.. పట్టాల రక్షణ కోసం రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్.!

Railway Food: రైల్వే శాఖ కీలక ప్రకటన! ప్రయాణికులకు కేవలం రూ.20 కే భోజనం!

రైలులో ప్రయాణించే రిజర్వు కోచ్‌ ప్రయాణికులకు ప్యాంట్రీకార్‌ ద్వారా ఆహారం అందుతుంది. ఆ భోజనం రుచిగా ఉన్నా లేకపోయినా కడుపు నింపుకోవడానికి తినక తప్పదు. ఒక సాధారణ భ

Published : 2025-10-14 15:58:00
ఛార్జింగ్ కష్టాలు పోయినట్లే.. సుజుకి కొత్త ప్రయోగం.. సుస్థిరమైన ఇంధన పరిష్కారాల వైపు అడుగులు!

రైలులో ప్రయాణించే రిజర్వు కోచ్‌ ప్రయాణికులకు ప్యాంట్రీకార్‌ ద్వారా ఆహారం అందుతుంది. ఆ భోజనం రుచిగా ఉన్నా లేకపోయినా కడుపు నింపుకోవడానికి తినక తప్పదు. ఒక సాధారణ భోజనానికి రూ.120 వసూలు చేస్తారు. దాంట్లో కొంచెం తెల్ల అన్నం, పప్పు, ఒక కూర లేదా పప్పు కిచిడీ మాత్రమే ఉంటుంది. చపాతీ భోజనం తీసుకుంటే నాలుగు చిన్న పుల్కాలు ఇచ్చి రూ.70 తీసుకుంటారు. అయినప్పటికీ రైల్వే అధికారులు “ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం” అంటూ ప్రచారం చేస్తూనే ఉన్నారు.

200MP కెమెరాతో, కొత్త ఫీచర్లతో Vivo X300, X300 Pro లాంఛ్!

రిజర్వేషన్‌ ఉన్న ప్రయాణికులకైనా ఈ స్థితి ఉంటే, అన్‌రిజర్వ్‌డ్‌ బోగీల్లో ఉన్న వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుంది. వాళ్లు రైలు ఆగినప్పుడు ప్లాట్‌ఫాం మీద దొరికే వెండర్ల వద్ద నుంచి ఆహారం కొనుగోలు చేస్తారు. ఆ ఆహారం మంచి నాణ్యత కలిగిఉండకపోయినా, ఆకలి తీర్చుకోవడం తప్ప వేరే మార్గం ఉండదు. ఖరీదైన భోజనాలు కొనలేక, చాలా మంది ప్రయాణికులు నిరాశ చెందుతుంటారు.

Cold winds: తెలుగు రాష్ట్రాల్లో గిలిగింత పెడుతున్న చలి గాలి.. 18-16కు పడిపోయిన ఉష్ణోగ్రతలు!

ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ అన్‌రిజర్వ్‌డ్‌ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం రూ.20కే చౌక ఆహారం అందించే పథకాన్ని ప్రారంభించింది. దీనిలో లెమన్‌రైస్‌, పప్పు కిచిడీ, పూరీ-పరోటా, పెరుగన్నం వంటి పదార్థాలు 200 గ్రాముల పరిమాణంలో లభిస్తాయి. ప్రయాణికులు తమకు నచ్చినది ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

Kantara Chapter-1: బాహుబలిని బీట్ చేసిన కాంతార ఛాప్టర్-1.. టాప్-20 ఇండియన్ బ్లాక్‌బస్టర్స్‌లో!

విజయవాడ, సికింద్రాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, రేణిగుంట, గుంటూరు, ఖాజీపేట తదితర స్టేషన్లలో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు రైల్వే ప్రకటించినా, ఇది నిజంగా అమలవుతోందా అనే విషయం అధికారులకే స్పష్టంగా తెలియదు. పర్యవేక్షణ లోపం కారణంగా చాలా చోట్ల ఈ ఆహారం అందుబాటులో లేకపోవడం ప్రయాణికుల్లో అసంతృప్తి కలిగిస్తోంది.

RBI కొత్త సిస్టమ్... ఆ రోజు నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది!!

ఈ పథకం సక్రమంగా అమలైతే హౌరా, ఢిల్లీ, జైపూర్‌, తిరువనంతపురం, భువనేశ్వర్‌ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు చౌకగా, శుభ్రమైన ఆహారం అందుతుంది. ఇది వారి ప్రయాణ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. కాబట్టి రైల్వే శాఖ ఈ పథకాన్ని నిజంగా సమర్థవంతంగా అమలు చేసి ప్రతి అన్‌రిజర్వ్‌డ్‌ ప్రయాణికుడి ఆకలి తీర్చే బాధ్యతను నెరవేర్చాలి.

Google Visakhapatnam: అప్పుడు HYDకు మైక్రోసాఫ్ట్, ఇప్పుడు విశాఖకు గూగుల్.. ఇది మా టెక్ జర్నీ చంద్రబాబు!
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ స్టాక్ మార్కెట్ ధమాకా.. ఐపీఓ లిస్టింగ్‌లో 50 శాతం ప్రీమియంతో అదిరిపోయే అరంగేట్రం!
Railway: రైల్వే ప్రయాణికులకు కీలక హెచ్చరికలు..! ట్రైన్ లో అవి నిషేధం.. ఉల్లంఘిస్తే కటకటాలే..!
ఏపీలో వారికి తీపికబురు! రూ.5.30 కోట్ల భారీ నిధుల విడుదల... ఒక్కొక్కరికి రూ.5లక్షలు!
నిర్మలా సీతారామన్ పోస్ట్ వైరల్ – గూగుల్ భారీ పెట్టుబడిపై స్పందన!

Spotlight

Read More →