Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Assembly Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్ హోరు... Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు! Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Assembly Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్ హోరు... Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు!

నిర్మలా సీతారామన్ పోస్ట్ వైరల్ – గూగుల్ భారీ పెట్టుబడిపై స్పందన!

ఢిల్లీలో జరిగిన భారత్ AI శక్తి (#BharatAIShakti) కార్యక్రమంలో ఒక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి  అశ్విని వైష్ణవ్  ఒక

Published : 2025-10-14 14:00:00
Bank Holidays: ఈ అక్టోబర్ నెలలో RBI బ్యాంక్ సెలవులు..! పండుగలతో ఉన్న ప్రత్యేక తేదీలు..!

ఢిల్లీలో జరిగిన భారత్ AI శక్తి (#BharatAIShakti) కార్యక్రమంలో ఒక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి  అశ్విని వైష్ణవ్  ఒక ముఖ్య క్షణాన్ని గుర్తుంచుకునేలా సెల్ఫీ తీసుకున్నారు.

OTT New Movie: థియేటర్‌లో మంచి టాక్.. ఇప్పుడు ఓటీటీ రికార్డు! మిస్ అవ్వకుండా చూడండి!

ఈ కార్యక్రమంలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ గూగుల్ విశాఖపట్నంలోని AI Cityలో 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ను అధికారికంగా ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం గూగుల్ వచ్చే ఐదు సంవత్సరాల్లో దాదాపు ₹80,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. ఇది భారతదేశం టెక్నాలజీ రంగంలో ఒక గొప్ప మైలురాయిగా మారనుంది.

లాపతా లేడీస్ సంచలనం.. 13 విభాగాల్లో అవార్డుల పంట!!

ఈ సందర్భంగా  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  తన X  అకౌంట్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ఆమె ఈ ఘట్టాన్ని భారత్ డిజిటల్ విప్లవానికి కొత్త ఆరంభం”గా పేర్కొన్నారు.

Toll plaza: జాతీయ రహదారులపై ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ ఫిర్యాదు చేసి రూ.1,000 ఫాస్టాగ్ రీఛార్జ్ గెలుచుకోండి..!

నిర్మలా సీతారామన్ గారు తన పోస్ట్‌లో ఇలా రాశారు

Road Development: ఏపీలో మరో భారీ రహదారి ప్రాజెక్ట్‌! రూ.2,700 కోట్లతో.. ఆ రూట్లో నాలుగు వరుసలుగా! బెంగుళూరు 5 గంటల్లో చేరుకోవచ్చు!

ప్రధాని నరేంద్ర మోదీ గారి దూరదృష్టి విధానాల వల్ల భారత్‌ ఇప్పుడు డిజిటల్ శక్తిగా నిలుస్తోంది. భారత్ త్వరలో కృత్రిమ మేధస్సు (AI) మరియు క్వాంటం టెక్నాలజీ రంగాల్లో కూడా ప్రపంచానికి మార్గదర్శకంగా మారబోతోంది.

ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ లీక్.. అనుకోకుండా 'ఫౌజీ' రహస్యాన్ని చెప్పేసిన హీరో!

ఆమె ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  మరియు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్  కృషిని కూడా ప్రశంసించారు. వారి నాయకత్వం వల్లే గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ ఇంత పెద్ద పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది అని పేర్కొన్నారు.

నేను ఇక్కడ ఉండటానికి ఆమే కారణం... వారికే విజయాన్ని అంకితం చేస్తాను అభిషేక్ బచ్చన్!!

విశాఖపట్నంలో ప్రారంభమైన ఈ భారీ AI సిటీ ప్రాజెక్ట్ ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని, ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ప్రపంచ టెక్నాలజీ మ్యాప్‌లో ప్రముఖ స్థానానికి తీసుకెళ్తుందని అధికారులు తెలిపారు.

Apple: ఆపిల్‌లో 10% వాటా $800కు అమ్మిన రోనాల్డ్ వేన్..! లక్షల కోట్ల పైగా లాస్..!

ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు టెక్నాలజీ రంగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా భారతదేశం డేటా సెంటర్ల, కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది. అదేవిధంగా, నేటి తరాలకు ఆంధ్రప్రదేశ్ IT హబ్‌గా స్ఫూర్తిదాయకం కానుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Nobel 2026: నోబెల్ 2026.. ట్రంప్‌కు ఇజ్రాయెల్ నామినేషన్ ప్రకటించింది!
RBI update: చెక్కు క్లియరెన్స్‌లో విప్లవాత్మక మార్పు..! కొన్ని గంటల్లోనే డబ్బు మీ ఖాతాలో..!

Spotlight

Read More →