Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Assembly Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్ హోరు... Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు! Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Assembly Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్ హోరు... Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు!

Minister Savitha: భగీరథుని స్ఫూర్తితో జల సంరక్షణకు ఉద్యమం -మంత్రి సవిత..

Minister Savitha: రాష్ట్రంలో జల సంరక్షణను భగీరథ మహర్షి స్ఫూర్తితో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు.

Published : 2026-04-23 13:05:00

నేడు ఏపీ రాష్ట్ర పండుగగా భగీరథ మహార్షి జయంతి..

గంగను దివి నుంచి భువికి తెచ్చిన మహానీయుడు భగీరథుడు..

రాష్ట్రంలో జల సంరక్షణను భగీరథ మహర్షి స్ఫూర్తితో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో భారీ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులు అమలు అవుతున్నాయని ఆమె చెప్పారు.

భగీరథ మహర్షి జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి సవిత ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గంగను భూమికి తీసుకురావడానికి భగీరథుడు చేసిన కఠోర తపస్సు అపూర్వమని ఆమె కొనియాడారు. సగరుల కులదైవమైన భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు.

భగీరథుని పట్టుదల, సంకల్పాన్ని ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జల సంరక్షణకు పెద్ద ఉద్యమం చేపట్టారని మంత్రి తెలిపారు. పోలవరం వంటి కీలక ప్రాజెక్టులు పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

రాయలసీమలో సాగునీటి అభివృద్ధికి 2014–19 మధ్య రూ.12,441 కోట్లు ఖర్చు చేసినట్లు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రూ.6,613 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రూ.3,870 కోట్లతో కృష్ణా జలాలను మడకశిర, కుప్పం ప్రాంతాలకు తీసుకువచ్చినట్లు వివరించారు.

వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి స్థాయి సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, తాగునీటి సమస్యల పరిష్కారానికి ‘జలధార’ కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి చెప్పారు. నీటితోనే అభివృద్ధి సాధ్యమనే సీఎం చంద్రబాబు నమ్మకం రాష్ట్రానికి మార్గదర్శకమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు నందు అబద్ధయ్య, వీరంకి వెంకట గురుమూర్తి, మల్లె ఈశ్వరరావు, అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spotlight

Read More →