Vandebharat: బెంగళూరు టూ గోవా వందే భారత్.... పర్యాటకులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్! Toll Plazas: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆగాల్సిన అవసరం లేదు.. కేంద్రం సరికొత్త నిర్ణయం! APSRTC: ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై ఆర్టీసీలో ప్రయాణం మరింత సురక్షితం!! Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే..? Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలెర్ట్... తిరుపతి మార్గంలో పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు! Everest: అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు.. ప్రపంచంలోనే తొలిసారి! Fire Accident: చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. Flight Secrets: ఇవి తెలిస్తే చాలు... తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం! Kedarnath Temple: "కేదార్‌నాథ్‌లో భక్తుల జాతర... మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం! Indian Passport: వీసా టెన్షన్ వద్దు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! ఈ సమ్మర్‌లో చల్లని దేశాలకు చెక్కేయండి! Vandebharat: బెంగళూరు టూ గోవా వందే భారత్.... పర్యాటకులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్! Toll Plazas: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆగాల్సిన అవసరం లేదు.. కేంద్రం సరికొత్త నిర్ణయం! APSRTC: ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై ఆర్టీసీలో ప్రయాణం మరింత సురక్షితం!! Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే..? Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలెర్ట్... తిరుపతి మార్గంలో పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు! Everest: అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు.. ప్రపంచంలోనే తొలిసారి! Fire Accident: చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. Flight Secrets: ఇవి తెలిస్తే చాలు... తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం! Kedarnath Temple: "కేదార్‌నాథ్‌లో భక్తుల జాతర... మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం! Indian Passport: వీసా టెన్షన్ వద్దు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! ఈ సమ్మర్‌లో చల్లని దేశాలకు చెక్కేయండి!

Metro: మెట్రో ప్రయాణంలో విప్లవాత్మక మార్పు..! ఆరు కోచ్‌ల రైళ్లు సిద్ధం!

 హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలోనే పెద్ద ఊరట లభించనుంది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యతో పాటు మెట్రోపై ఆధారపడే ప్రయాణికుల రద్దీ గణ

Published : 2026-01-18 09:25:00
Jobs: డిగ్రీ, SSC పాస్ అయితే చాలు..! డేటా ఎంట్రీ నుంచి రికార్డు అసిస్టెంట్ వరకూ పోస్టులు..!

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలోనే పెద్ద ఊరట లభించనుంది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యతో పాటు మెట్రోపై ఆధారపడే ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఆఫీస్ అవర్స్‌లో మూడు కోచ్‌ల రైళ్లలో ప్రయాణం చేయడం ప్రయాణికులకు కష్టంగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నడుస్తున్న మూడు కోచ్‌ల రైళ్ల స్థానంలో ఆరు కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Weather News: ఏపీలో ప్రయాణికులకు పొగమంచు హెచ్చరికలు!! ఆ సమయంలో అత్యధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అలర్ట్!!

ఈ ప్రణాళికలో భాగంగా తొలి దశలోనే 10 కొత్త ఆరు కోచ్‌ల రైళ్లను కొనుగోలు చేయాలని HMRL నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ టెండర్లను పిలవడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆరు కోచ్‌ల రైళ్లు అందుబాటులోకి వస్తే ఒకే ట్రిప్పులో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపు కానుంది. దీంతో ప్లాట్‌ఫారమ్‌లపై వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, భద్రంగా మారనుంది.

Delhi: ఢిల్లీకి మళ్లీ గ్రాప్-4 షాక్..! ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం!

ప్రస్తుతం రద్దీ సమయాల్లో మెట్రో బోగీల్లో కాలు పెట్టడానికి కూడా స్థలం లేకుండా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మహిళలు, వృద్ధులు, పిల్లలతో ప్రయాణించే వారికి ఇది ఎంతో ప్రయోజనకరం కానుంది. అంతేకాకుండా మెట్రో సేవలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగే అవకాశముంది. నగర రవాణా వ్యవస్థలో మెట్రో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ మార్పు హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య తగ్గింపులో కూడా సహకరించనుంది.

HealthTips: మీకు తెలుసా? ఈ ఆకు వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు! ముఖ్యంగా ఆ భయంకరమైన సమస్యకు చెక్ పెట్టవచ్చట..!!!!

మరోవైపు ఎల్&టీ నుంచి హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. ఈ బదిలీకి సంబంధించిన ఆర్థిక అంశాలు, అప్పులు, ఆస్తులు, నిర్వహణ వ్యయాలను సమగ్రంగా పరిశీలించేందుకు ఐడీబీఐ క్యాపిటల్‌ను ఆర్థిక సలహాదారుగా నియమించారు. ఆ సంస్థ వారం రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పించనుంది. స్వాధీన ప్రక్రియ పూర్తికాకముందే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ఆరు కోచ్‌ల రైళ్ల కొనుగోలును పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలోనే ప్రారంభం కానున్న మెట్రో రెండో దశ విస్తరణ పనులతో కలిసి ఈ నిర్ణయం హైదరాబాద్ రవాణా వ్యవస్థలో కీలక మైలురాయిగా నిలవనుంది.

Auto Mutation: రిజిస్ట్రేషన్ అయిన రోజే పేరు మార్పు... ఏపీలో ఆటో మ్యుటేషన్‌తో ఈజీ ప్రాసెస్!
AP At Davos: దావోస్‌ వేదికపై ఏపీ ఎజెండా.. గ్లోబల్ పెట్టుబడులపై సీఎం ఫోకస్!
US Students Alert: యూఎస్‌లో పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న భారతీయ విద్యార్థులకు బిగ్ అలర్ట్!
Ring Road Expansion: అక్కడ రింగ్ రోడ్డు విస్తరణ! రూ.1.35 కోట్లతో... పట్టణ రూపురేఖలే మారనున్నాయ్! ఇన్నాళ్ల ట్రాఫిక్ కష్టాలకు చెక్...
Sankranti special: సంక్రాంతి వేళ రికార్డు విందు…! కోనసీమలో కొత్త అల్లుడికి అరుదైన సత్కారం!
Lucky Draw: లక్కీ డ్రాల ముసుగులో భారీ మోసం… సెలబ్రిటీలైనా వదిలేది లేదు.. హైదరాబాద్ సీపీ!

Spotlight

Read More →