Indian Worker Deaths: విదేశీ గడ్డపై రాలిపోతున్న ప్రాణాలు.. ఐదేళ్లలో 37,740 మంది భారతీయ కార్మికుల మృతి! Women's Reservation Bill: చట్టసభల్లో మహిళా గర్జన.. ఈనెల 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు - రిజర్వేషన్ బిల్లుపై మోదీ కీలక ప్రకటన! Headmaster Suspension: ముఖ్యమంత్రిపై వివాదాస్పద పోస్టులు... తాళ్లూరు హెడ్మాస్టర్ శ్రీనివాస్ సస్పెన్షన్! Nellore Tension: నెల్లూరులో హై టెన్షన్... ఆంధ్రజ్యోతి ఆఫీసుపై మాజీ మంత్రి దాడి యత్నం! AP Political News: పనితీరు మార్చుకోకుంటే కష్టమే..ఆ ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ హెచ్చరిక.!! Elections 2026: ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం... ఓటు హక్కు వినియోగించుకోండి- ప్రధాని మోదీ! Pattadaru Passbooks: బాపట్ల జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు పట్టాదారు పాస్‌బుక్ల పంపిణీ! Minister Ramprasad Reddy: కాజా టోల్ గేట్ వద్ద మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనిఖీలు- వారికి సీరియస్ వార్నింగ్! Praja Vedika: నేడు (09/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం! 2016 కి ముందే ఇంటి పట్టా ఉందా... దర్జాగా అమ్ముకోవచ్చు! Indian Worker Deaths: విదేశీ గడ్డపై రాలిపోతున్న ప్రాణాలు.. ఐదేళ్లలో 37,740 మంది భారతీయ కార్మికుల మృతి! Women's Reservation Bill: చట్టసభల్లో మహిళా గర్జన.. ఈనెల 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు - రిజర్వేషన్ బిల్లుపై మోదీ కీలక ప్రకటన! Headmaster Suspension: ముఖ్యమంత్రిపై వివాదాస్పద పోస్టులు... తాళ్లూరు హెడ్మాస్టర్ శ్రీనివాస్ సస్పెన్షన్! Nellore Tension: నెల్లూరులో హై టెన్షన్... ఆంధ్రజ్యోతి ఆఫీసుపై మాజీ మంత్రి దాడి యత్నం! AP Political News: పనితీరు మార్చుకోకుంటే కష్టమే..ఆ ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ హెచ్చరిక.!! Elections 2026: ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం... ఓటు హక్కు వినియోగించుకోండి- ప్రధాని మోదీ! Pattadaru Passbooks: బాపట్ల జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు పట్టాదారు పాస్‌బుక్ల పంపిణీ! Minister Ramprasad Reddy: కాజా టోల్ గేట్ వద్ద మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనిఖీలు- వారికి సీరియస్ వార్నింగ్! Praja Vedika: నేడు (09/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం! 2016 కి ముందే ఇంటి పట్టా ఉందా... దర్జాగా అమ్ముకోవచ్చు!

BPCL: ఏపీకి రూ.96 వేల కోట్ల మెగా బూస్ట్…! బీపీసీఎల్ దేశంలోనే అతిపెద్ద ఇంధన ప్రాజెక్టు!

 ఆంధ్రప్రదేశ్‌కు మరో కీలకమైన భారీ పెట్టుబడి ప్రాజెక్టు దక్కబోతోంది. దేశంలోనే అతిపెద్ద సమీకృత ఇంధన ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన బీపీసీఎల్ రిఫైనరీని రాష్ట్ర

Published : 2025-12-20 07:31:00
ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలర్ట్! రద్దీని తగ్గించేందుకు - ఈ రూట్లలో వన్ వే స్పెషల్ ట్రైన్స్! వివరాలు మీకోసం..

ఆంధ్రప్రదేశ్‌కు మరో కీలకమైన భారీ పెట్టుబడి ప్రాజెక్టు దక్కబోతోంది. దేశంలోనే అతిపెద్ద సమీకృత ఇంధన ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన బీపీసీఎల్ రిఫైనరీని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా వెల్లడైంది. ఈ ప్రాజెక్టును రూ.96,862 కోట్ల పెట్టుబడితో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నిర్మించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 6 వేల ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు, అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ భారీ ప్రాజెక్టు త్వరగా పూర్తి కావడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు.

Payal Nag: కాళ్లు, చేతులు లేకపోయినా… పాయల్ నాగ్ నేషనల్ ఛాంపియన్! సెల్యూట్..

ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను కీలక హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సహజ వాయువు, ఎల్‌ఎన్‌జీ రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కేంద్రం సహాయపడాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఉన్న ఎల్‌ఎన్‌జీ టెర్మినళ్లను మరింత అభివృద్ధి చేయాలని, గెయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, పెట్రోనెట్ వంటి ప్రముఖ చమురు సంస్థలు ఏపీ అభివృద్ధిలో భాగస్వాములుగా నిలవాలని సూచించారు. ఇంధన రంగంలో పెట్టుబడులు పెరిగితే ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని, పరిశ్రమల అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని సీఎం పేర్కొన్నారు.

Highway Updates: లక్షల్లో మరమ్మతులు.. వందల్లో మరణాలు.! ఆరు వరుసల హైవే పనులపై ఎన్హెచ్ఏఐ కొత్త ప్లాన్..

ఇదే సమయంలో విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు తక్షణమే ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను చంద్రబాబు కోరారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ రెండు మెట్రో ప్రాజెక్టులను చేపట్టాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీలో జరిగిన భేటీలో ఈ రెండు నగరాలకు సంబంధించిన సవరించిన డీపీఆర్‌లను సమర్పించిన సీఎం, వాటి ప్రాధాన్యతను కేంద్రానికి వివరించారు. విశాఖపట్నం, విజయవాడ నగరాలు జనాభా, ఆర్థిక కార్యకలాపాల పరంగా వేగంగా విస్తరిస్తున్నాయని, ప్రజలకు ఆధునిక ప్రజారవాణా వ్యవస్థ అత్యవసరమని తెలిపారు.

క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. ఈ ఆరు విధానాలు.. గేమ్ ఛేంజర్లు! 10 నిమిషాల్లోనే..!

రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహాయంపై కూడా చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో విస్తృతంగా చర్చించారు. పూర్వోదయ, సాస్కీ, పోలవరం–నల్లమలసాగర్ వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ రహదారులు, సాగునీటి వ్యవస్థల మెరుగుదల, పరిశ్రమల విస్తరణ, ఆహార శుద్ధి పరిశ్రమలు, విద్య–వైద్య రంగాల అభివృద్ధికి భారీగా నిధులు అవసరమని వివరించారు. రాష్ట్రం ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని, మూలధన వ్యయం కోసం ప్రత్యేక సహాయం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో సాస్కీ పథకం ద్వారా రూ.10,054 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.

Nara Lokesh: మీ ఫస్ట్ క్రష్ ఎవరు...? తన కాలేజ్ లైఫ్ రహస్యాలు చెప్పిన లోకేశ్!
US Immigration: హెచ్1బీ అపాయింట్‌మెంట్లు వాయిదా…! భారతీయుల భవిష్యత్ ప్రశ్నార్థకం!
Praja Vedika: రేపు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Jeddah Tower: సౌదీ అరేబియాలో అద్భుత నిర్మాణం.. జెడ్డా టవర్‌తో కొత్త చరిత్ర!
AP Jobs Alert: ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్…! దేశవ్యాప్తంగా రద్దైన కార్డుల్లో 68% ఏపీవే..!
Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్…! ఏపీ ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు!

Spotlight

Read More →