Maldives: మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక! అనుమానిస్తే 1933కు కాల్.. Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ! 108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం! Maldives: మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక! అనుమానిస్తే 1933కు కాల్.. Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ! 108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం!

Papikondalu: వరదల తర్వాత తిరిగి ప్రారంభమైన బోటు యాత్ర..! గోదావరి తీరంలో పర్యాటకుల సందడి..!

 గోదావరి తీరప్రాంత పర్యాటకులకు శుభవార్త. మూడు నెలల విరామం అనంతరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాపికొండల బోటు యాత్ర మళ్లీ ప్రారంభమైంది. ప్రకృతి సౌందర్యంతో,

Published : 2025-10-12 10:14:00
AI Hub Telangana : AI హబ్ ఏర్పాటు కోసం అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు.. రేవంత్!

గోదావరి తీరప్రాంత పర్యాటకులకు శుభవార్త. మూడు నెలల విరామం అనంతరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాపికొండల బోటు యాత్ర మళ్లీ ప్రారంభమైంది. ప్రకృతి సౌందర్యంతో, గిరిజన సంస్కృతితో పేరుగాంచిన ఈ విహారయాత్ర పునఃప్రారంభంతో పర్యాటకులు, బోటు నిర్వాహకులు ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, లాడ్జీలు, పర్యాటక కేంద్రాల్లో తిరిగి సందడి నెలకొంది.

Old phone : పాత ఫోనే కదా అని అమ్ముతున్నారా అయితే తస్మా జాగ్రత్త.. చిక్కుల్లో పడ్డట్లే!

గత జూలై నెలలో గోదావరి నదికి భారీగా వరదలు రావడంతో అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా పాపికొండల బోటు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వరదల ఉధృతి ఎక్కువగా ఉండడంతో ప్రయాణికుల భద్రతకు ప్రమాదం ఉన్నదనే కారణంతో బోటింగ్ సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. సుమారు మూడు నెలల పాటు బోటు సర్వీసులు నిలిపివేయడం వల్ల స్థానిక వ్యాపారులు, బోటు యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వరదలు పూర్తిగా తగ్గడంతో అధికారులు పరిస్థితులను పరిశీలించి, ఉన్నతాధికారుల అనుమతితో మళ్లీ బోటింగ్ సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

NTR Health Scheme: ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్‌..! బకాయిల చెల్లింపులపై నెట్‌వర్క్ ఆస్పత్రుల ఆందోళన..!

శనివారం నుండి రాజమండ్రి సమీపంలోని గండిపోచమ్మ ఫెర్రీ పాయింట్ వద్ద బోటింగ్ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఉదయం నుంచే పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి గోదావరి సోయగాలను ఆస్వాదించారు. మొదటి రోజు నుంచే బోటు సర్వీసులకు చక్కటి స్పందన లభించడం నిర్వాహకుల్లో ఉత్సాహాన్ని నింపింది. అధికారులు పర్యాటకుల భద్రత కోసం తగిన చర్యలు చేపట్టి, లైఫ్ జాకెట్లు, సేఫ్టీ గైడ్‌లైన్‌లను తప్పనిసరిగా అమలు చేస్తున్నారు.

రక్షణ, వాణిజ్యం, సాంకేతిక భాగస్వామ్యంపై.... అమెరికా రాయబారి కీలక చర్చలు!! !!

ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం మండలంలోని పోచారం ఫెర్రీ పాయింట్ నుంచి కూడా ఈ వారంలోనే బోటింగ్ సేవలు ప్రారంభించనున్నట్లు బోటు యజమానులు తెలిపారు. ప్రతి ఏడాది వేలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులు ఈ నదీ విహారయాత్రకు వస్తారు. జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన పాపికొండల బోటింగ్ యాత్ర మళ్లీ ప్రారంభం కావడంతో ఆ ప్రాంతం తిరిగి పర్యాటక కేంద్రముగా మారబోతోందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Glass Break: మదురై-చెన్నై రూట్‌లో భయంకర ఘటన! పగిలిన విమానం అద్దం... 76 మందికి!
Cement Leases: సిమెంట్ దిగ్గజాలకు ఏపీ సర్కార్ షాక్..! ఆ లీజులు రద్దు దిశగా అడుగులు..!
Mississippi Shooting: అమెరికాలోని మిసిసిపీలో భయంకర కాల్పులు! 4 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు!
భక్తులకు అలెర్ట్! నేటి నుండి ఆ ఆలయంలో దర్శనాలు నిలిపివేత!
Insurance Coverage: గ్యాస్ భీమా రూ.30 లక్షలు... ఒక్క రూపాయి కట్టక్కర్లేదు!
PMDhan Dhanya Krishi Yojana: కేంద్రం కొత్త పథకం! 1.7 కోట్లమంది రైతులకు లబ్ధి... ఆ నాలుగు జిల్లాల వారికి మాత్రమే!

Spotlight

Read More →