AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! IRCTC: బడ్జెట్ ధరలో డార్జిలింగ్ విహారం... ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్.. భోజనం, వసతి అన్నీ ఫ్రీ! Railway Update: రైలు ప్రయాణికులకు అలర్ట్... తెలుగు రాష్ట్రాల్లో 15 రైళ్లు రద్దు.. కారణం ఇదే! Techie Trekking: ట్రెకింగ్ అని వెళ్ళి.. అదృశ్యమై.. తిరిగి వచ్చి.... పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! Air Canada Flight: ఆకాశంలో ఆగిపోయిన ఇంజిన్లు.. గ్లైడర్‌గా మారిన విమానం.. ఒళ్లు గగుర్పొడిచే నాటి ఘటన! Special Trains: నరసాపురం & అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి సీట్ల లభ్యత పెంపు.. 90 నిమిషాల్లో అమరావతి టు హైదరాబాద్.. హైస్పీడ్ రైల్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధం! India Wonders: మరో ప్రపంచం... భారతదేశంలో ఎవరికీ తెలియని 5 రహస్య పర్యాటక ప్రాంతాలివే! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ ట్రైన్స్ అక్కడ వరకు పొడిగింపు! New Toll Rules India: ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద కొత్త రూల్స్.. నగదు చెల్లింపులు ఇక బంద్! AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! IRCTC: బడ్జెట్ ధరలో డార్జిలింగ్ విహారం... ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్.. భోజనం, వసతి అన్నీ ఫ్రీ! Railway Update: రైలు ప్రయాణికులకు అలర్ట్... తెలుగు రాష్ట్రాల్లో 15 రైళ్లు రద్దు.. కారణం ఇదే! Techie Trekking: ట్రెకింగ్ అని వెళ్ళి.. అదృశ్యమై.. తిరిగి వచ్చి.... పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! Air Canada Flight: ఆకాశంలో ఆగిపోయిన ఇంజిన్లు.. గ్లైడర్‌గా మారిన విమానం.. ఒళ్లు గగుర్పొడిచే నాటి ఘటన! Special Trains: నరసాపురం & అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి సీట్ల లభ్యత పెంపు.. 90 నిమిషాల్లో అమరావతి టు హైదరాబాద్.. హైస్పీడ్ రైల్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధం! India Wonders: మరో ప్రపంచం... భారతదేశంలో ఎవరికీ తెలియని 5 రహస్య పర్యాటక ప్రాంతాలివే! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ ట్రైన్స్ అక్కడ వరకు పొడిగింపు! New Toll Rules India: ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద కొత్త రూల్స్.. నగదు చెల్లింపులు ఇక బంద్!

Bullet Train: ఏపీ మీదుగా బుల్లెట్ రైలు! 3 గంటల్లో చెన్నై... అక్కడ రెండు కొత్త బుల్లెట్ స్టేషన్లు!

దక్షిణ మధ్య రైల్వే చెన్నై–హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసింది. ముఖ్యంగా ఈ రైలు తిరుపతి మీదుగా వెళ్లేలా మార్గాన్ని ప్రతిపా

Published : 2025-11-25 07:32:00
ED Raids: అక్రమ మైనింగ్‌ కేసులో ఈడీ సంచలనం! MLA సోదరుడి రూ.80 కోట్ల ఆస్తులు సీజ్!

దక్షిణ మధ్య రైల్వే చెన్నై–హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసింది. ముఖ్యంగా ఈ రైలు తిరుపతి మీదుగా వెళ్లేలా మార్గాన్ని ప్రతిపాదించింది. ఈ నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి అధికారికంగా అందజేసినట్లు సమాచారం. 2027లో దేశంలో తొలి బుల్లెట్ రైలు సూరత్‌లో ప్రారంభమవుతుందని ఇప్పటికే ప్రకటించగా, దక్షిణాదిలో కూడా రెండు బుల్లెట్ రైలు మార్గాల సాధ్యాసాధ్యాలపై పరిశీలనలు జరుగుతున్నాయి.

Shipyard: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.6 వేల కోట్లతో షిప్ యార్డ్..

చెన్నై–బెంగళూరు–మైసూరు మార్గంలో బుల్లెట్ రైలు కోసం భూసర్వే కొనసాగుతోంది. అదే విధంగా చెన్నై–హైదరాబాద్ మధ్య 778 కిలోమీటర్ల బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను కూడా దక్షిణ మధ్య రైల్వే సిద్ధం చేస్తోంది. మొదట చెన్నై నుంచి గూడూరు మీదుగా హైదరాబాద్‌కు రైలు నడపాలని ఆలోచించినా, దీనికి బదులుగా తిరుపతి మార్గం ద్వారా నడపాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది.

ఉత్తరాదిలో 'అఖండ 2' శంఖారావం.. యూపీ సీఎం ఆశీస్సులు!

తమిళనాడు విజ్ఞప్తి మేరకు రైల్వే అధికారులు మార్పులు చేసి కొత్త నివేదిక రూపొందించి తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదం లభిస్తే, చెన్నై–హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ముఖ్యమైన దశ అయిన భూసేకరణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. తమిళనాడులో ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూభాగంపై కూడా స్పష్టమైన అంచనాలు ఇచ్చారు.

కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్.. చంద్రబాబు కీలక నిర్ణయం! ప్రభుత్వ పథకాలు, పౌర సేవల పర్యవేక్షణ!

తమిళనాడు ప్రభుత్వ కన్సల్టెన్సీ రిట్జ్ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు మొత్తం 223.44 హెక్టార్ల భూమి అవసరం ఉంటుంది. చెన్నై సెంట్రల్ మరియు మీంజూరు సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ వద్ద రెండు ప్రత్యేక బుల్లెట్ రైలు స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు. ఈ స్టేషన్లు బుల్లెట్ రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయనున్నాయి.

చంద్రబాబు ఆదేశాలు.. అమరావతిలో మెగా టెర్మినల్, గన్నవరంలో మరో టెర్మినల్‌గా అభివృద్ధి! ఎయిర్‌పోర్ట్ లుక్ -10 ప్లాట్‌ఫామ్‌లతోనే..

బుల్లెట్ రైలు ప్రాజెక్టు పూర్తిగా అమల్లోకి వస్తే, ప్రస్తుతం చెన్నై నుంచి హైదరాబాద్‌కు ప్రయాణానికి తీసుకునే 12 గంటల సమయం 2.20 గంటల వరకు తగ్గుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలు అయితే దక్షిణాదిలో రవాణా రంగంపై భారీ ప్రభావం చూపడంతో పాటు, తిరుపతి మార్గానికి మరింత ప్రాధాన్యం పెరుగుతుంది.

Watch Dhanush: ₹50-₹60 కోట్ల వాచ్ కలెక్షన్.. కానీ హృదయంలో మాత్రం ₹100 వాచ్‌కు ప్రత్యేక స్థానం.. ధనుష్!
రేపు మంగళగిరిలో 'ప్రజా దర్బార్'.. మంత్రి లోకేశ్ ప్రజల సమస్యలు విననున్నారు! కార్యక్రమంలో పాల్గొననున్న ప్రముఖ నాయకుల షెడ్యూల్!
ED: పటాన్‌చెరులో ఈడీ బాంబు! ఎమ్మెల్యే సోదరుడి ₹80 కోట్ల ఆస్తులకు సీజ్..!
EPFO: ఉద్యోగులకు మేజర్ గుడ్‌న్యూస్! పీఎఫ్ డబ్బులు యూపీఐతో నేరుగా మీ చేతిలోకి..!
IBOMMA: ఐబొమ్మ రవి విచారణ ముగింపు.. రూ.100 కోట్లు సంపాదించిన పైరసీ నెట్‌వర్క్ బహిర్గతం!

Spotlight

Read More →