Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...!

EWS కోటాలో క్లారిటీ లేదు! అర్హతలపై కేంద్రాన్ని కఠినంగా ప్రశ్నించిన హైకోర్టు!

 ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (EWS) రిజర్వేషన్

Published : 2025-11-24 15:06:00
ఇంటర్నెట్ డౌన్… ప్రయాణికులు గంటల తరబడి లైన్లలో నిలిచిన JFK

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (EWS) రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. మొత్తం కోటాలో 10 శాతం రిజర్వేషన్‌ను ఈడబ్ల్యూఎస్ వర్గానికి కేటాయిస్తూ ప్రత్యేక చట్టం చేసింది. అయితే ఈ కోటా పరంగా ఏ వర్గాలు అర్హులు అన్న అంశంపై చాలాకాలంగా వివాదాలు, సందేహాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా "ఈడబ్ల్యూఎస్ అంటే కేవలం అగ్రకులాల్లోని పేదలకేనా?" లేక "అన్ని కులాల్లోనూ ఆర్థికంగా వెనుకబడిన వారికి వర్తించాలా?" అనే ప్రశ్నలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా కల నెరవేరే ఛాన్స్.. వీసా లేకుండా ఎంట్రీకి 43 దేశాల పూర్తి జాబితా, అర్హతలు ఇవే!

ఈ నేపథ్యంలో తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ కేంద్రాన్ని క్లారిటీ ఇవ్వాలని కోరింది. అగ్రకులాల్లోని పేదలకు మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుందా? లేక ఇతర కులాల్లోనూ ఆర్థికంగా వెనుకబడిన వారికి అవకాశం ఉన్నదా? అనే ప్రశ్నలను నేరుగా ఉంచింది. ఈ విషయంపై అడ్వకేట్స్ యూనియన్ ఫర్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్ అనే సంస్థ పబ్లిక్ ఇన్టరెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలు చేసింది. తమ పిటిషన్‌లో ఇతర కులాల్లోని పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించడం లేదని, కేవలం జనరల్ కేటగిరీ పేదలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.

Rajnath Singh: సింధ్‌పై వ్యాఖ్యలు.. భారత పాక్ సంబంధాల్లో కొత్త చర్చ.. రాజ్‌నాథ్ సింగ్!

ఈ పిటిషన్‌ను పరిశీలించిన మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రవి విజయమలిమత్, జస్టిస్ విశాల్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల వ్యవధిలో ఈడబ్ల్యూఎస్ అర్హత ప్రమాణాలపై పూర్తి స్పష్టతతో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. రిజర్వేషన్ల వ్యవస్థలో ఆర్థిక పారామితులను అందరికీ సమానంగా వర్తింపచేయాలంటే అసలు చట్టం ఏమి చెప్పింది? కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో ఏ స్పష్టత ఉంది? అన్న విషయాలను కోర్టు తెలుసుకోవాలని సూచించింది.

కేసులున్న భారతీయులకు కువైట్‌లో షాక్! పాస్‌పోర్ట్ రెన్యువల్ బ్లాక్!

పిటిషనర్లు తమ వాదనలో ప్రభుత్వం పేదలపై కులం ఆధారంగా వివక్ష చూపుతున్నదని, అన్ని కులాల్లోనూ ఆర్థికంగా వెనుకబడిన వాళ్లను సమానంగా చూడాలని కోరారు. కేవలం అగ్రకులాల్లోని పేదలకే ఈడబ్ల్యూఎస్ వర్తింపజేయడమే సరైందా? అనే ప్రశ్నను కోర్టు ముందుకు తీసుకురావడంతో, ఈ అంశంపై జాతీయస్థాయిలో మరోసారి చర్చ మొదలైంది. కేంద్రం ఈదర్లో ఇచ్చే వివరణే భవిష్యత్తులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ల పరిధిని నిర్ణయించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Vijayasai Reddy: కొత్త పార్టీ అవసరం లేదు.. అవసరం అయితే తిరిగి వస్తా.. విజయసాయిరెడ్డి!
Nara Lokesh: ప్రభుత్వ పాఠశాల టీచర్ క్రియేటివ్ టీచింగ్‌కి లోకేశ్ ఫిదా!
RBI: రూపాయి పెర్ఫార్మెన్స్‌పై మార్కెట్ హైలైట్…! నిఫ్టీ–సెన్సెక్స్ లాభాల్లో..!
ఇమిగ్రేషన్ ఇక నిమిషాల్లో కాదు.. సెకన్లలోనే పూర్తి! మనకూ​ ఈ–పాస్​పోర్ట్​ వచ్చేసింది - ఎప్పుడు? ఎక్కడ? ఎలా?
INS Mahe: సైలెంట్ హంటర్.. భారత నౌకాదళంలో చేరిన INS మహే!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు వేగం! ప్రజలకు మరింత చేరువగా.. ఆ జిల్లాల ప్రతిపాదనలపై!

Spotlight

Read More →