Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు! AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం! Viksit Bharat: వికసిత భారతానికి Gen Z సంకల్పమే అసలైన శక్తి.. మన్ కి బాత్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు!! Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు! AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం! Viksit Bharat: వికసిత భారతానికి Gen Z సంకల్పమే అసలైన శక్తి.. మన్ కి బాత్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు!!

EWS కోటాలో క్లారిటీ లేదు! అర్హతలపై కేంద్రాన్ని కఠినంగా ప్రశ్నించిన హైకోర్టు!

2025-11-24 15:06:00
ఇంటర్నెట్ డౌన్… ప్రయాణికులు గంటల తరబడి లైన్లలో నిలిచిన JFK

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (EWS) రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. మొత్తం కోటాలో 10 శాతం రిజర్వేషన్‌ను ఈడబ్ల్యూఎస్ వర్గానికి కేటాయిస్తూ ప్రత్యేక చట్టం చేసింది. అయితే ఈ కోటా పరంగా ఏ వర్గాలు అర్హులు అన్న అంశంపై చాలాకాలంగా వివాదాలు, సందేహాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా "ఈడబ్ల్యూఎస్ అంటే కేవలం అగ్రకులాల్లోని పేదలకేనా?" లేక "అన్ని కులాల్లోనూ ఆర్థికంగా వెనుకబడిన వారికి వర్తించాలా?" అనే ప్రశ్నలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా కల నెరవేరే ఛాన్స్.. వీసా లేకుండా ఎంట్రీకి 43 దేశాల పూర్తి జాబితా, అర్హతలు ఇవే!

ఈ నేపథ్యంలో తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ కేంద్రాన్ని క్లారిటీ ఇవ్వాలని కోరింది. అగ్రకులాల్లోని పేదలకు మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుందా? లేక ఇతర కులాల్లోనూ ఆర్థికంగా వెనుకబడిన వారికి అవకాశం ఉన్నదా? అనే ప్రశ్నలను నేరుగా ఉంచింది. ఈ విషయంపై అడ్వకేట్స్ యూనియన్ ఫర్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్ అనే సంస్థ పబ్లిక్ ఇన్టరెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలు చేసింది. తమ పిటిషన్‌లో ఇతర కులాల్లోని పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించడం లేదని, కేవలం జనరల్ కేటగిరీ పేదలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.

Rajnath Singh: సింధ్‌పై వ్యాఖ్యలు.. భారత పాక్ సంబంధాల్లో కొత్త చర్చ.. రాజ్‌నాథ్ సింగ్!

ఈ పిటిషన్‌ను పరిశీలించిన మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రవి విజయమలిమత్, జస్టిస్ విశాల్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల వ్యవధిలో ఈడబ్ల్యూఎస్ అర్హత ప్రమాణాలపై పూర్తి స్పష్టతతో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. రిజర్వేషన్ల వ్యవస్థలో ఆర్థిక పారామితులను అందరికీ సమానంగా వర్తింపచేయాలంటే అసలు చట్టం ఏమి చెప్పింది? కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో ఏ స్పష్టత ఉంది? అన్న విషయాలను కోర్టు తెలుసుకోవాలని సూచించింది.

కేసులున్న భారతీయులకు కువైట్‌లో షాక్! పాస్‌పోర్ట్ రెన్యువల్ బ్లాక్!

పిటిషనర్లు తమ వాదనలో ప్రభుత్వం పేదలపై కులం ఆధారంగా వివక్ష చూపుతున్నదని, అన్ని కులాల్లోనూ ఆర్థికంగా వెనుకబడిన వాళ్లను సమానంగా చూడాలని కోరారు. కేవలం అగ్రకులాల్లోని పేదలకే ఈడబ్ల్యూఎస్ వర్తింపజేయడమే సరైందా? అనే ప్రశ్నను కోర్టు ముందుకు తీసుకురావడంతో, ఈ అంశంపై జాతీయస్థాయిలో మరోసారి చర్చ మొదలైంది. కేంద్రం ఈదర్లో ఇచ్చే వివరణే భవిష్యత్తులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ల పరిధిని నిర్ణయించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Vijayasai Reddy: కొత్త పార్టీ అవసరం లేదు.. అవసరం అయితే తిరిగి వస్తా.. విజయసాయిరెడ్డి!
Nara Lokesh: ప్రభుత్వ పాఠశాల టీచర్ క్రియేటివ్ టీచింగ్‌కి లోకేశ్ ఫిదా!
RBI: రూపాయి పెర్ఫార్మెన్స్‌పై మార్కెట్ హైలైట్…! నిఫ్టీ–సెన్సెక్స్ లాభాల్లో..!
ఇమిగ్రేషన్ ఇక నిమిషాల్లో కాదు.. సెకన్లలోనే పూర్తి! మనకూ​ ఈ–పాస్​పోర్ట్​ వచ్చేసింది - ఎప్పుడు? ఎక్కడ? ఎలా?
INS Mahe: సైలెంట్ హంటర్.. భారత నౌకాదళంలో చేరిన INS మహే!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు వేగం! ప్రజలకు మరింత చేరువగా.. ఆ జిల్లాల ప్రతిపాదనలపై!

Spotlight

Read More →