తేదీ 16-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్. తేదీ: 16 డిసెంబర్ 2025 (మంగళవారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1.శ్రీ ఎన్.ఎమ్.డి. ఫరూక్ గారు (గౌరవనీయ మంత్రి). 2. శ్రీ సలగల రాజశేఖర్ బాబు గారు (బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (BAUDA) చైర్మన్)