LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Railway Zone: ఏపీ రైల్వేజోన్‌పై రాజకీయ వేడి.. జూన్ 1 నుంచి జీఎం కార్యాలయం ప్రారంభం!

Railway Zone: ఆంధ్రప్రదేశ్ రైల్వేజోన్ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కేంద్రం రైల్వేజోన్‌ను ప్రకటించిందని, అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చూపిందని ఎంపీ భరత్ విమర్శించారు.

AndhraPravasi News Desk 1 min read
Railway Zone: ఏపీ రైల్వేజోన్‌పై రాజకీయ వేడి.. జూన్ 1 నుంచి జీఎం కార్యాలయం ప్రారంభం!

2019లో టీడీపీ హయాంలో కేంద్రం రైల్వేజోన్ ప్రకటించింది..

జోనల్ ఆఫీస్ కోసం స్థలం కేటాయించాలని కేంద్రం కోరినా పట్టించుకోలేదు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైల్వేజోన్ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కేంద్రం రైల్వేజోన్‌ను ప్రకటించిందని, అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చూపిందని ఎంపీ భరత్ విమర్శించారు.

రైల్వేజోన్ ఏర్పాటు కోసం అవసరమైన జోనల్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని కేంద్రం పలుమార్లు కోరినా, అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్న సమయంలో ఈ కీలక ప్రాజెక్టును గాలికొదిలేసి, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రైల్వేజోన్ విషయాన్ని గుర్తు చేసుకోవడం వైసీపీ వైఖరిని బయటపెడుతుందని విమర్శించారు.

అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేసిందని తెలిపారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఊతమని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియలు ముందుకు సాగుతున్నాయని, సిరిపురం జంక్షన్ డెక్ ఆఫీస్‌లో తాత్కాలిక జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే జూన్ 1 నుంచి ఈ జీఎం కార్యాలయం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని స్పష్టం చేశారు. రైల్వేజోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…