Fishing Ban: మత్స్యకారులకు అలర్ట్... ఏప్రిల్ 15 నుండి ఏపీ తీరంలో చేపల వేట నిషేధం! Minister Narayana: అమరావతి నిర్మాణాల్లో రాకెట్ వేగం.... ఈ నెలలోనే భవనాల అప్పగింతకు మంత్రి కీలక ఆదేశాలు! Chandrababu: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్... రోడ్లు, భవనాలు మరియు రెవెన్యూ శాఖలపై సమీక్ష! Nara Lokesh: అధికారం ఉన్నా తగ్గని వినయం.. లోకేష్ వివేకానికి నెటిజన్ల ఫిదా! APSRTC: ఏపీలో రవాణా రంగ ప్రక్షాళన.. ఆర్టీసీలో మరిన్ని స్లీపర్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి! Bapatla District News: రేపు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు.. వేమూరు నియోజకవర్గంలో పర్యటన! Madurai Court: లాకప్ డెత్ కేసు... ఒకేసారి 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఒక చారిత్రక తీర్పు! Housing Scheme: ఏపీలో వారికి శుభవార్త! చంద్రబాబు కీలక ప్రకటన... మరో 5 లక్షల మందికి లబ్ది! Praja Vedika: నేడు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో ఉద్యోగాల భర్తీకి కొత్త రూల్స్.... 26 జిల్లాల వారీగా నియామక గెజిట్ విడుదల! Fishing Ban: మత్స్యకారులకు అలర్ట్... ఏప్రిల్ 15 నుండి ఏపీ తీరంలో చేపల వేట నిషేధం! Minister Narayana: అమరావతి నిర్మాణాల్లో రాకెట్ వేగం.... ఈ నెలలోనే భవనాల అప్పగింతకు మంత్రి కీలక ఆదేశాలు! Chandrababu: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్... రోడ్లు, భవనాలు మరియు రెవెన్యూ శాఖలపై సమీక్ష! Nara Lokesh: అధికారం ఉన్నా తగ్గని వినయం.. లోకేష్ వివేకానికి నెటిజన్ల ఫిదా! APSRTC: ఏపీలో రవాణా రంగ ప్రక్షాళన.. ఆర్టీసీలో మరిన్ని స్లీపర్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి! Bapatla District News: రేపు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు.. వేమూరు నియోజకవర్గంలో పర్యటన! Madurai Court: లాకప్ డెత్ కేసు... ఒకేసారి 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఒక చారిత్రక తీర్పు! Housing Scheme: ఏపీలో వారికి శుభవార్త! చంద్రబాబు కీలక ప్రకటన... మరో 5 లక్షల మందికి లబ్ది! Praja Vedika: నేడు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో ఉద్యోగాల భర్తీకి కొత్త రూల్స్.... 26 జిల్లాల వారీగా నియామక గెజిట్ విడుదల!

Industries: ఏపీకి తరలి వచ్చిన ఫార్మా కంపెనీకి భూకేటాయింపులు..! 3 జిల్లాల్లో వేల ఎకరాలు.. వేల ఉద్యోగాలు…!

 రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగవంతమైన నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఆ

Published : 2025-12-14 15:51:00
National Security: మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఐఎస్ఐ నిఘా అలర్ట్‌.. భద్రత మరింత కట్టుదిట్టం!!

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగవంతమైన నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీల విషయంలో అనుమతులు, భూకేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవల కేబినెట్‌తో పాటు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదం పొందిన పలు కంపెనీలకు భారీ మొత్తంలో భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల స్థాపనతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా ఆర్థిక అభివృద్ధికి బలమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Delhi : గ్యాస్ ఛాంబర్‌గా మారిన ఢిల్లీ.. GRAP-4 రూల్స్ అమలు!

ఈ భూకేటాయింపుల్లో భాగంగా విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్ సంస్థకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని ఐపీ గుట్టపాడు క్లస్టర్‌లో 100.23 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ ఇక్కడ ఆధునిక ఫార్మాస్యూటికల్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకు గాను ఎకరాకు రూ. 30 లక్షల చొప్పున భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇదే ప్రాంతంలో ప్యూర్ ఎనర్జీ లిమిటెడ్‌కు కేటాయించిన 105.12 ఎకరాల భూమి ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా రద్దు చేసి, ఆ భూములను విరూపాక్ష ఆర్గానిక్స్‌కు కేటాయించింది. దీంతో పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు వేగంగా అమలవుతున్నట్లు స్పష్టమవుతోంది.

దక్షిణాఫ్రికాలో విషాదం.. హిందూ ఆలయం కూలి నలుగురు దుర్మరణం, భారత సంతతి వ్యక్తి మృతి!

అదేవిధంగా నెల్లూరు జిల్లా రాచర్లపాడు గ్రామంలో ఇఫ్కో కిసాన్ సెజ్ లిమిటెడ్ కంపెనీకి 2,776.23 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ ఇక్కడ రూ. 870 కోట్ల పెట్టుబడితో ప్రైవేట్ లార్జ్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనుంది. ఈ పార్క్ ద్వారా సుమారు 70 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. భారీ స్థాయిలో పరిశ్రమలు, అనుబంధ యూనిట్లు ఏర్పడటం వల్ల నెల్లూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఇది కీలకంగా మారనుందని అధికారులు చెబుతున్నారు.

ఏపీలో బంగారు గనులు.. ఆ ప్రాంతాల్లో మొదలైన తవ్వకాలు! 10 ఏళ్లలో 6 వేల టన్నుల బంగారం!

ఇదిలా ఉండగా అనకాపల్లి జిల్లాలోని కోడూరులో రాముకా గ్లోబల్ ఎకోవర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు తొలి దశ ప్రాజెక్టు కోసం 45 ఎకరాల భూమిని రాయితీ ధరకు ప్రభుత్వం కేటాయించింది. ఎకరాకు రూ. 35 లక్షల చొప్పున భూమిని కేటాయిస్తూ, భూమి ధర చెల్లించేందుకు ఆరు నెలల గడువు పొడిగింపును (EOT) కూడా మంజూరు చేసింది. గతంలో అచ్యుతాపురం డీ-నోటిఫైడ్ ఏరియాలో కేటాయించిన భూములు లోతట్టు ప్రాంతంలో ఉండటం, రవాణా సదుపాయాలు లేవనే కారణాలతో రాముకా సంస్థ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో సంస్థ అభ్యర్థన మేరకు కోడూరులో కొత్తగా భూములు కేటాయించారు. అదే ప్రాంతంలో ఎలీప్ సంస్థకు 31.77 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూమి చదును, అదనపు మౌలిక వసతుల ఖర్చులు ఆయా సంస్థలే భరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. స్మార్ట్ రేషన్ కార్డుకు రేపే ఆఖ‌రి గ‌డువు.. తర్వాత డబ్బులు చెల్లించాల్సిందే!
Hyderabad IT Hub: జీసీసీల విస్తరణలో హైదరాబాద్ ముందంజ.. దేశంలో రెండో అతిపెద్ద గ్లోబల్ హబ్‌గా మార్పు!!
భర్తగా గర్విస్తున్నా.. బ్రాహ్మణి ఆలోచనకు ఇది తగిన గుర్తింపు.. మంత్రి లోకేష్ ప్రశంసలు!
Bigg Boss 9 : బిగ్‌బాస్–9లో మరో షాక్.. భరణి ఎలిమినేట్.. ఫైనల్ రేసులో మిగిలిన ఐదుగురు!
ఏఐలో భారత్ హవా.. ప్రపంచంలో మూడో స్థానం! టాలెంట్ విభాగంలో...
తిరుమల క్షేత్రం కిటకిట.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం! బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు..

Spotlight

Read More →