Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు!

Naval Armament Depot: నేవీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్! రూ. 2500 కోట్లతో... ఆ ప్రాంతానికి మహర్దశ! భూముల ధరలకు రెక్కలు!

ఏలూరు జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి ప్రాంతంలో నౌకాదళ ఆయుధాగారం (Naval Armament Depot) ఏర్పాటు చేసేందు

Published : 2025-09-13 12:49:00
Ration Card Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్! మంత్రి కీలక ప్రకటన! ఇలా చేస్తే రేషన్ కార్డు రద్దు!

ఏలూరు జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి ప్రాంతంలో నౌకాదళ ఆయుధాగారం (Naval Armament Depot) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.2,500 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ఏలూరు జిల్లాకు ఆర్థికంగా, అభివృద్ధి పరంగా కొత్త ఊపును తీసుకువస్తుందని భావిస్తున్నారు.

Mission Vatsalya: సర్కార్ మరో శుభవార్త! వారికి ఒకొక్కరికి నెలకు రూ.4 వేలు! వెంటనే అప్లై చేసుకోండి!

ప్రాజెక్టు కోసం మొత్తం 1,166 ఎకరాల భూమిని సేకరించనున్నారు. దీనికి సంబంధించిన చర్చలు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ ఆధ్వర్యంలో నేవీ అధికారులు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జేసీ ధాత్రిరెడ్డి సమక్షంలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని ఎంపీ ప్రకటించారు. భూమి సేకరణకు ఐటీడీఏ సహకారంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

District Reorganization: ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పై కసరత్తు! కొత్తగా ఈ మూడు ఏర్పాటు!

నేవీ అధికారులు వివరించగా, ఈ కేంద్రంలో ఆయుధాల తయారీ జరగదని, కేవలం నిల్వ మాత్రమే జరుగుతుందని చెప్పారు. అందువల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టంచేశారు. భూసేకరణ పూర్తయిన వెంటనే పనులు మొదలు పెడతామని, పదేళ్లలో ఆయుధ నిల్వ కేంద్రం, ఉద్యోగుల క్వార్టర్లు పూర్తవుతాయని తెలిపారు.

Farmers Benifits: రైతులందరికీ గుడ్ న్యూస్! మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!

భూసేకరణను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు పర్యటనలు చేస్తున్నారు. జీలుగుమిల్లి, బుట్టాయగూడెం తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఇంటింటికీ వెళ్లి గ్రామస్తులకు వివరాలు చెబుతున్నారు. భూమి ఇచ్చే వారికి తగిన నష్టపరిహారం చెల్లింపుపై కూడా చర్చ జరిగింది. దీని ద్వారా స్థానిక ప్రజలు కూడా లాభపడతారని ప్రభుత్వం భావిస్తోంది.

Weekend OTT: ఈ శుక్రవారం ఓటీటీ లోకి వస్తున్న తమన్నా కొత్త సిరీస్... మరో 7 కొత్త సినిమాలు,షోలు!

ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏలూరు జిల్లా వ్యూహాత్మకంగా కీలక ప్రాధాన్యం సంతరించుకోనుంది. కేంద్ర నిధులతో నేవీ ప్రాజెక్టు రావడం వల్ల ప్రాంతానికి కొత్త అవకాశాలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి దిశగా పెద్ద అడుగులు పడతాయి. దీంతో జీలుగుమిల్లి మాత్రమే కాదు, మొత్తం జిల్లాకే ఇది ఒక మైలురాయి ప్రాజెక్టుగా నిలుస్తుందని అంచనా.

Nethanna Bharosa: ఏపీలో వారందరికీ శుభవార్త! ఒక్కొక్కరికి రూ.25 వేలు ఆర్థిక భరోసా! అర్హతలు ఇవే!
Amaravathi ORR: అమరావతి ఓఆర్ఆర్! రూ.25,000 కోట్లతో... ఆరు వరుసలుగా! ఈ ఐదు జిల్లాల మీదుగా..
Rythu Bandhu: ఏపీ రైతులకు తీపి కబురు! మంత్రి కీలక ప్రకటన! క్వింటాకు రూ.2,369 ఫిక్స్!
Indian Railways: అక్టోబర్ 5 నుండి 52 ప్రత్యేక రైళ్లు! రూట్... షెడ్యూల్ ఇదే!
AP Schemes: దసరా కానుక.. ఒక్కక్కరికి రూ.15 వేలు! అర్హతలు.. దరఖాస్తు వివరాలు!

Spotlight

Read More →