AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!!

District Reorganization: ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పై కసరత్తు! కొత్తగా ఈ మూడు ఏర్పాటు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పాటు, సరిహద్దుల మార్పులు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రతిపాదనలు పరిశీలన

Published : 2025-09-12 07:55:00
Ration Card Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్! మంత్రి కీలక ప్రకటన! ఇలా చేస్తే రేషన్ కార్డు రద్దు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పాటు, సరిహద్దుల మార్పులు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. గతంలో జరిగిన విభజనలో ఏర్పడిన సమస్యలను సరిచేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రక్రియ చేపట్టింది. 2025 డిసెంబర్ నాటికి ఈ మార్పులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Mission Vatsalya: సర్కార్ మరో శుభవార్త! వారికి ఒకొక్కరికి నెలకు రూ.4 వేలు! వెంటనే అప్లై చేసుకోండి!

మార్కాపురాన్ని కేంద్రంగా చేసుకుని కొత్త జిల్లాను ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలు కొత్త జిల్లాలో చేరవచ్చు. బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో చేరిస్తే ప్రజలకు సౌకర్యం కలుగుతుందని భావిస్తున్నారు. దీంతో ఒంగోలు సహా ఐదు నియోజకవర్గాలతో ప్రకాశం జిల్లాకు సమతౌల్యం వస్తుంది.

India USA Relation: భారత్‌తో బంధం మాకు అత్యంత కీలకం.. అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు.!

అమరావతిని కేంద్రంగా తీసుకుని ప్రత్యేక అర్బన్ జిల్లా ఏర్పాటు చేసే ఆలోచనలు జరుగుతున్నాయి. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలతో పాటు మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేట వంటి నియోజకవర్గాలను కలపాలని పరిశీలిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు, కృష్ణా జిల్లాలోని గన్నవరం, పెనమలూరు వంటి ప్రాంతాలను కూడా కలిపి సరిహద్దులు మార్చే అవకాశం ఉంది. దీని వల్ల కొత్త జిల్లాల నిర్మాణం సమతౌల్యంగా జరుగుతుంది.

Delhi Tour: రేపు ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు బిజీ బిజీ.. కీలక నేతలతో భేటీలు, ఏపీకి రానున్న నిధులు!

ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు పరిపాలన దగ్గరగా ఉండేలా రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. రంపచోడవరం నుంచి పాడేరుకు దూరం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త జిల్లా ఏర్పడితే పరిపాలన సులభతరం అవుతుందని భావిస్తున్నారు. అలాగే తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా, తిరుపతి జిల్లాలకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాలను పక్క జిల్లాలకు మార్చే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

AP Govt: మరోసారి ఐఏఎస్‌ల బదిలీ.. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు.. అభివృద్ధికి కొత్త ఊపు!

ఈ ప్రక్రియలో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కలెక్టర్లు వినతులు స్వీకరిస్తూ నివేదికలు అందిస్తున్నారు. అయితే 2026 జనవరి నుంచి 2027 మార్చి వరకు జనగణన కారణంగా జిల్లాల సరిహద్దుల మార్పు చేయడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. అందుకే 2025 డిసెంబర్‌లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రజలకు సౌకర్యవంతమైన పరిపాలన అందుతుందని అధికారులు ఆశిస్తున్నారు.

Ration Card Update: ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. మార్పులు, చేర్పులకు మరో ఛాన్స్ - చివరి తేదీపై ప్రకటన, తాజా అప్డేట్ ఇదే.!
Project Amaravati : వారి రాకతో ప్రాజెక్ట్ భవిష్యత్తుపై కీలక ప్రభావం.. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న అమరావతి!
OTT Movie: నిజమైన కథ.. భర్తను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు పడేసే భార్య.. ఈ క్రైమ్ థ్రిల్లర్ వేరే లెవెల్!
NIA Court: ఉగ్రకుట్రల జాడలో పాక్‌ దౌత్యవేత్త..! చెన్నై ఎన్ఐఏ కోర్టు విచారణకు ఆదేశాలు!
SBI గోల్డ్ SIP మ్యాజిక్! నెలకు ₹4,000 .. 20 ఏళ్లలోనే ₹80 లక్షలు సంపాదించొచ్చు!

Spotlight

Read More →