AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!!

Mission Vatsalya: సర్కార్ మరో శుభవార్త! వారికి ఒకొక్కరికి నెలకు రూ.4 వేలు! వెంటనే అప్లై చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా నిలుస్తూ మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే రెండు విడతల్లో సాయం

Published : 2025-09-12 07:25:00
Ration Card Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్! మంత్రి కీలక ప్రకటన! ఇలా చేస్తే రేషన్ కార్డు రద్దు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా నిలుస్తూ మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే రెండు విడతల్లో సాయం అందించారు. మొదటి విడతలో రూ.24,000, రెండో విడతలో అదనంగా రూ.6,000 ఇచ్చారు. ఇప్పుడు మూడో విడత కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ, అర్హులైన పిల్లలు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ పథకంలో ఖర్చు అయ్యే మొత్తం డబ్బులో 60% కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.

Delhi Tour: రేపు ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు బిజీ బిజీ.. కీలక నేతలతో భేటీలు, ఏపీకి రానున్న నిధులు!

ఈ పథకానికి దరఖాస్తు చేయాలనుకునే వారు తమ ప్రాంతంలోని ICDS ప్రాజెక్ట్ కార్యాలయాన్ని సంప్రదించాలి. అంతేకాకుండా అంగన్‌వాడీ కార్యకర్తలు, పర్యవేక్షకులు, CDPOల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు కూడా ఈ పథకం చేరుకోవడానికి సులభతరం అవుతోంది.

AP Govt: మరోసారి ఐఏఎస్‌ల బదిలీ.. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు.. అభివృద్ధికి కొత్త ఊపు!

దరఖాస్తు సమయంలో కొన్ని పత్రాలు సమర్పించడం తప్పనిసరి. వాటిలో జనన సర్టిఫికేట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, సంరక్షకుల ఆధార్ మరియు రేషన్ కార్డు కాపీలు, బ్యాంక్ పాస్‌బుక్ కాపీ ముఖ్యమైనవి. ఈ పత్రాలన్నీ గెజిటెడ్ అధికారుల సంతకం కలిగి ఉండాలి. అవసరమైతే మిగిలిన ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాలి.

Ration Card Update: ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. మార్పులు, చేర్పులకు మరో ఛాన్స్ - చివరి తేదీపై ప్రకటన, తాజా అప్డేట్ ఇదే.!

ఈ పథకం కింద ఎంపికైన పిల్లలకు నెలకు రూ.4,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆర్థిక భరోసా పిల్లలు 18 ఏళ్ల వయస్సు చేరుకునే వరకు కొనసాగుతుంది. దీని వల్ల చదువులోనూ, జీవితంలోనూ వారికి భరోసా లభిస్తుంది.

Project Amaravati : వారి రాకతో ప్రాజెక్ట్ భవిష్యత్తుపై కీలక ప్రభావం.. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న అమరావతి!

ఈ పథకానికి అర్హులు కావాలంటే కొన్ని ప్రమాణాలు ఉండాలి. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, 2025 మార్చి 31 నాటికి 18 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు, జువెనైల్ జస్టిస్ చట్టం-2015 ప్రకారం నిరాదరణకు గురైన పిల్లలు కూడా అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేల లోపు, పట్టణాల్లో రూ.96 వేల లోపు ఉండాలి. ఈ అర్హత ప్రమాణాలు పూర్తి చేసే పిల్లలు మిషన్ వాత్సల్య పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు.

OTT Movie: నిజమైన కథ.. భర్తను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు పడేసే భార్య.. ఈ క్రైమ్ థ్రిల్లర్ వేరే లెవెల్!
NIA Court: ఉగ్రకుట్రల జాడలో పాక్‌ దౌత్యవేత్త..! చెన్నై ఎన్ఐఏ కోర్టు విచారణకు ఆదేశాలు!
SBI గోల్డ్ SIP మ్యాజిక్! నెలకు ₹4,000 .. 20 ఏళ్లలోనే ₹80 లక్షలు సంపాదించొచ్చు!
Apple 5G: ఎయిర్ టెల్ యూజర్లకు షాక్ ఇచ్చిన ఆపిల్! జియో కి మాత్రమే.. 5G కనెక్టివిటీ!
India USA Relation: భారత్‌తో బంధం మాకు అత్యంత కీలకం.. అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు.!

Spotlight

Read More →